PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

మహిళా జట్టు విజయం దేశాన్ని ఉత్సాహపరిచింది – సినీ ఇండస్ట్రీ అభినందనల వెల్లువ

పయనించే సూర్యుడు న్యూస్ :ఇండియ‌న్ క్రికెట్ హిస్ట‌రీలో న‌వంబ‌ర్ 2 మ‌ర‌చిపోలేని రోజు. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన క‌ల నేర‌వేరిన రోజు. మ‌హిళా ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌న నారీమ‌ణులు విజేత‌లుగా నిలిచిన రోజు. తొలిసారి ఉమెన్స్ క్రికెట్ టీమ్ విశ్వ విజేత‌లుగా ఆవిర్భ‌వించారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలుచుకున్నారు. ఈ విజ‌యాన్ని యావ‌త్ భార‌త‌దేశం ఎంతో గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ విజ‌యంపై సినీ సెల‌బ్రిటీలు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ను అభినందించారు. ‘ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదొక […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రపంచకప్ తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు – “అదే మా ఓటమికి కారణం!”

పయనించే సూర్యుడు న్యూస్ :భార‌త జ‌ట్టు మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 విజేత‌గా నిలిచింది. ఆదివారం న‌వీ ముంబై వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి విజేత‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో షెఫాలి వర్మ (87; 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

మొన్న కపిల్ దేవ్, నిన్న సూర్య, నేడు అమంజోత్ కౌర్… భారత క్రికెట్ గర్వకారణం!

పయనించే సూర్యుడు న్యూస్ :దక్షిణాఫ్రికా కెప్టెన్, బ్యాటర్ లారా వోల్ఫార్ట్ టోర్నమెంట్‌లో అత్యంత ఆధిపత్యంగా కనిపించింది. ఫైనల్‌లోనూ అదే టచ్‌తో కనిపించి, సెంచరీ పూర్తి చేసి భారత జట్టుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సాధించి, జట్టును విజయ పథంలో నడించిన వోల్పార్ట్.. భారత జట్టుకు కూడా ప్రమాదకరంగా మారింది.“క్యాచ్ పడితే, మ్యాచ్ గెలవండి” అని క్రికెట్‌లో నానుడి ఉంది. తాజాగా ఇదే సీన్ నవంబర్ 2, 2025 సాయంత్రం నవీ ముంబై మైదానంలో భారత

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ట్యూషన్‌కి వెళ్లిన బాలికకు ఘోరం – తల్లిదండ్రులు షాక్!

పయనించే సూర్యుడు న్యూస్ :పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో దారుణం చోటు చేసుకుంది. డమ్ డమ్ ప్రాంతంలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. కమలాపూర్ బాలికల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిని బలవంతంగా టోటో (ఈ-రిక్షా)లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మైనర్ బాలిక స్నేహితుడు సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతా పోలీసులు

జాతీయ-వార్తలు

ప్రధాని మోదీ పర్యటన: శ్రీ సత్యసాయి సంజీవనీ హాస్పిటల్‌లో వైద్య సేవలను పరిశీలించారు!

పయనించే సూర్యుడు న్యూస్ : బిల్ కౌంటర్‌ ఊసేలేని ఆస్పత్రులుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులలో ఒకటైన రాయపూర్ శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఆ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బిల్ కౌంటర్‌ ఊసేలేని ఆస్పత్రులుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులలో ఒకటైన రాయపూర్ శ్రీ సత్యసాయి సంజీవనీ

Scroll to Top