PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

బంగారం ధర క్షీణత! చైనా నిర్ణయం ప్రభావం – తులం రూ. 1 లక్షలోపేనా?

పయనించే సూర్యుడు న్యూస్ :మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,900 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,53,000 పలుకుతోంది. నిజానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న […]

జాతీయ-వార్తలు

ప్రార్థనా మందిరం” కట్టాలంటే చట్టపరంగా ఇవి తప్పనిసరి షరతులు!

పయనించే సూర్యుడు న్యూస్ : కాశిబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాదం జరిగింది. కార్తీకమాసం ఏకాదశి రోజు వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్లిన భక్తుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది చనిపోయినట్టు సీఎం చంద్రబాబునాయుడు ధ్రువీకరించారు. మరో ఐదుగురికి సీరియస్ గా ఉంది. చాలా మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి సుమారు 1500 నుంచి 2000 మంది భక్తులు మాత్రమే వచ్చే ఈ ఆలయంలో ఒకే రోజు ఏకంగా 25వేల మంది వరకు భక్తులు

జాతీయ-వార్తలు

J.D. వాన్స్ – ఉషా విడాకులు… ఎరికా కిర్క్‌తో యూత్ హెడ్‌లైన్‌గా మారిన వార్త!

పయనించే సూర్యుడు న్యూస్ : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. తన భార్య ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ఓ రచయిత్రి తెలిపారు. అంతేకాకుండా ఆ వెంటనే ఇటీవలే ఆగంతకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను పెళ్లి చేసుకోనున్నారని రచయిత్రి షానన్ వాట్స్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లపై జేడీ వాన్స్ స్పందిస్తూ.. అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఒకే సమాధానంతో

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, మరియు సంఘ్ పరివర్, ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

రైచూర్ రోడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ లో జయంతి కార్యక్రమలు {పయనించే సూర్యుడు} {అక్టోబర్ 31} మక్తల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించారు, ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజనీతిజ్ఞుడు. ఆయన భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు హోం మంత్రిగా పనిచేశారు,స్వాతంత్ర్యానంతరం, 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, దీనికి గాను ఆయనను “భారతదేశ ఉక్కు మనిషి” అని పిలుస్తారు.పెద్ద చెరువు

జాతీయ-వార్తలు

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, మరియు సంఘ్ పరివర్, ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

రైచూర్ రోడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ లో జయంతి కార్యక్రమలు {పయనించే సూర్యుడు} {అక్టోబర్ 31} మక్తల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించారు, ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజనీతిజ్ఞుడు. ఆయన భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు హోం మంత్రిగా పనిచేశారు,స్వాతంత్ర్యానంతరం, 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, దీనికి గాను ఆయనను “భారతదేశ ఉక్కు మనిషి” అని పిలుస్తారు.పెద్ద చెరువు

Scroll to Top