PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

విజయ్ నేతృత్వం.. ఎన్నికల గ్రౌండ్‌ వర్క్‌లో స్ఫూర్తిదాయక ప్రయత్నం

పయనించే సూర్యుడు న్యూస్ :టీవీకే పార్టీ అధినేత విజయ్ దూకుడు పెంచారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారు. డీఎంకే పార్టీకి తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్‌ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్.వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు TVK అధినేత విజయ్. ఆయన కింగ్ అవుతారా.. […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనుక్కా వేడుకల కోసం వందలాది యూదు కుటుంబాలు బీచ్‌లో ఉన్న సమయంలో తండ్రీకొడుకులైన సాజిద్, నవీద్ జరిపిన కాల్పులలో 16 మంది చనిపోయారు. మరో 25 మంది గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కారు డాష్‌క్యామ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బోరిస్, సోఫియా గుర్మన్ అనే వృద్ధ దంపతులు ప్రాణాలకు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

మ్యాచ్‌లపై ప్రకృతి ప్రభావం.. గాలి కారణంగా ఆట నిలిచిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. సాధారణంగా వర్షం లేదా వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌లు ప్రభావితమవుతాయి.. కానీ లక్నోలోని ఇస్నా స్టేడియంలో దట్టమైన పొగమంచు, విజిబిలిటీ లోపం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్ రద్దయింది. ఆ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

సరిహద్దుల్లో చైనా కదలికలు.. భారత్ భద్రతపై సంచలన నివేదిక

పయనించే సూర్యుడు న్యూస్ :భారత్‌లో మతోన్మాదం, ఉగ్రవాదం ద్వారా విధ్వంసాలు సృష్టించాలన్నది పాక్ పన్నాగమైతే.. భారత సరిహద్దు దేశాల్లో తమ సైనిక స్థావరాలు నిర్మించుకుంటూ.. అష్ట దిగ్బంధం చేయడమే లక్ష్యంగా చైనా దుష్ట పన్నాగాలు బయటపడుతున్నాయి. మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి భారత సరిహద్దు దేశాల్లో ఈ మధ్యకాలంలో చెలరేగిన హింసాత్మక ప్రజాందోళనల వెనుక చైనా ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయా దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలను నెలకొల్పడం కోసం చైనా ఈ

జాతీయ-వార్తలు

మోదీ మూడు దేశాల టూర్ ప్రారంభం.. ఇథియోపియా చరిత్రాత్మక పర్యటన

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు మంగళవారం నుంచి డిసెంబర్ 18 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశాలతో భారత్ చారిత్రక బంధాన్ని మరింత బలో పేతం చేసుకోనుంది. అంతేకాకుండా వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత వంటి పలు కీలక రంగాల్లో కొత్తగా ఒప్పందాలు చేసుకోనుంది. అయితే, ఇథియోపియా పర్యటన ప్రధాని నరేంద్రమోదీకి

Scroll to Top