PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

అగ్నికి ఆహుతైన బస్సులు.. ఘటనపై విచారణ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. రోడ్డుపై పలు బస్సులు, కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అందిన సమాచారం మేరకు మొత్తం 4 బస్సులకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సులు మంటల్లో కాలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

మెస్సీ టూర్‌లో అవాంతరాలు.. అభిమానులకు క్షమాపణ చెప్పిన సీఎం

పయనించే సూర్యుడు న్యూస్ :గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా ప్రపంచ లెజెండ్ ఫుడ్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ శనివారం కోల్‌కతాలోని స్టాల్‌లేక్ స్టేడియానికి వచ్చారు. ఇక్కడ నిర్వహించిన గోట్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. అయితే మెస్సీ టూర్‌గో భాగంగా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించడంలో.. మెస్సీ మ్యాచ్‌ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన మెస్సీ ఎలాంటి మ్యాచ్‌ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

అధికారుల అతి దుర్వినియోగం… లేడీ ఆఫీసర్ కపటానికి బలైన వ్యాపారి, హోటల్‌ కూడా లాక్కున్న డీఎస్పీ

పయనించే సూర్యుడు న్యూస్ : హీరోయిన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టరేసిందేమో అన్నట్లుంటుంది పర్సనాలిటీ..! దేవుడిచ్చిన అందాన్ని, సర్కారు ఇచ్చిన యూనిఫాంని మిక్స్‌ చేసి వలపు వల విసిరిందా కిలేడీ ఖాకీ. ఛత్తీస్‌గఢ్‌లో ఓ బిజినెస్‌ మేన్‌ని ట్రాప్‌లోకి లాగింది. అతన్ని బకరాని చేసేసిందో లేడీ డీఎస్పీ. యూనిఫాం సర్వీస్‌లో ఉన్న స్టన్నింగ్‌ బ్యూటీతో ఫ్రెండ్‌షిప్‌ చేసి వ్యాపారి మోసపోయాడు. ఇప్పుడా లేడీ పోలీస్‌పైనే కేసు పెట్టడం యూనిఫామ్‌ డిపార్ట్‌మెంట్‌ని షేక్‌ చేస్తోంది.ప్రేమ పేరుతో మోసాలు, హనీట్రాప్‌లూ రోజూ

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

కళ్లకు గంతలు కట్టి పరీక్ష రాసిన విద్యార్థిని!రహస్యం సాక్షాత్కారం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రస్తుత కాలంలో పరీక్ష రాయడానికే విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాయడం అంటే మాటలు కాదు. అయితే కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒక విద్యార్థిని అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బళ్లారిలోని కురవల్లి తిమ్మప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న హిమబిందు అనే విద్యార్థిని సోషల్ సైన్స్ పరీక్షను కళ్లకు గంతలు కట్టుకుని రాసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును తోడేలు లాక్కెళ్లిన ఘటనతో కలకలం!

పయనించే సూర్యుడు న్యూస్ :తల్లిని అంటిపెట్టుకుని చలికి వెచ్చగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడికి ఆ రాత్రి కాళరాత్రయింది. శనివారం అర్ధరాత్రి చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు చిన్నారిని నోట కరుచుకుని అడవిలోకి పరుగుతీసింది. అలికిడికి లేచిన తల్లి గగ్గోలుపెట్టడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. అటవీ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్‌ కెమెరాలతో చిన్నారి జాడను వెతికాయి. శిక్షణ పొందిన షూటర్లు సైతం రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా అటవీ ప్రాంత గ్రామాలలో గతేడాది

Scroll to Top