PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

ఇండిగో పైలట్ ఒక మాటతో సోషల్ మీడియా వైరల్: ప్రజలను మనసుల్ని గెలిచాడు!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇండిగోలో సంక్షోభం ఏడో రోజుకు చేరింది. సోమవారం 150కి పైగా, ఆదివారం 650కి పైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. పైలట్ విశ్రాంతికి సంబంధించిన కొత్త రూల్స్‌ కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది. వందలాది ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఇండిగో పైలట్ చూపిన చొరవ అందరి మనసులను గెలుచుకుంది. విమానంలో ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇండిగో […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

బెంగళూరు ఏవియేషన్ విద్యార్థిని హత్య కేసులో ప్రియుడు పోలీసులు అదుపులో!

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళలో సంచలన సృష్టించిన యువతి కేసును ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. మలయత్తూరులో తలకు తీవ్ర గాయాలతో మృతి చెందిన 19 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతిపై కలాడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కలాడిలోని కొట్టమాంకు చెందిన ఆమె ప్రియుడు అలాన్ (21) ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ముండంగమట్టంలోని తురుతిపరంబిల్‌కు చెందిన షైజు – షిని దంపతుల కుమార్తె చిత్రప్రియ శనివారం (డిసెంబర్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

దేశం తలదించుకున్న రోజు… తిరుగు ప్రయాణంలో వీరజవాన్లను కోల్పోయాం

పయనించే సూర్యుడు న్యూస్ :మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరెనా బాంబు స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 44లోని మాల్థోన్ – బాంద్రి మధ్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాలాఘాట్‌లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో తమ విధిని పూర్తి చేసుకుని సైనికులు తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. వారి పోలీసు వాహనం వేగంగా

జాతీయ-వార్తలు

మానవత్వమే మతం అని చాటిన యువకుడు… క్రైస్తవ మహిళకు హిందూ పద్ధతుల్లో చివరి సంస్కారాలు

పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లో మానవత్వం, మత సామరస్యం చాటిచెప్పే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జోధ్‌పూర్‌లో భారతీయ సంస్కృతి ప్రాథమిక స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ సంఘటన జరిగింది. 58 ఏళ్ల ఉక్రేనియన్ క్రైస్తవ మహిళ కేథరీన్ ఆకస్మిక మరణం తరువాత, హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను ఒక ముస్లిం యువకుడు తీసుకున్నాడు.మూడు రోజుల క్రితం, జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డులోని సెక్టార్ 21లోని తన హిందూ మహిళా

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

గాజు బాక్స్‌లలో సమాధులు… అస్థిపంజరాలు కనిపించడంతో సంచలనం!

పయనించే సూర్యుడు న్యూస్ : వైరల్‌ వీడియోలో మరణించిన వ్యక్తిని పారదర్శక సమాధులలో ఖననం చేయటం కనిపిస్తుంది. అక్కడి కుటుంబాలు తమ ప్రియమైనవారు అస్థిపంజరాలుగా మారడాన్ని చూస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వైరల్ వీడియోలో చుట్టూ పారదర్శక స్మశానవాటికలు కనిపిస్తున్నాయి. అవి ఖననం చేయబడిన మానవుల అస్థిపంజరాలను చూపిస్తున్నాయి. ఈ పారదర్శక సమాధులలో ఒకేచోట ఇద్దరు వ్యక్తులను కూడా పూడ్చిపెట్టబడి కనిపిస్తున్నారు. అంటే భార్యాభర్తలు కలిసి

Scroll to Top