PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

అనుకోని క్షణంలో ఆకాశం నుంచి కిందకు… కదులుతున్న కారును ఢీకొట్టిన విమానం – క్షణాల్లో కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ : విమానం నడపడం చాలా మందికి ఒక కల. కానీ, అందరూ దానిని నియంత్రించలేరు. టేకాఫ్ చేయలేరు. ల్యాండ్ చేయలేరు. వాణిజ్య విమానాల విషయానికి వస్తే, పైలట్లు ఎంతో శిక్షణ పొంది ఉంటారు. కానీ చిన్న విమానాల విషయానికి వస్తే వారు లైసెన్స్ కలిగి ఉంటారు. కానీ, ప్రతిసారీ సరైన ల్యాండింగ్‌ను నిర్ధారించేంత నైపుణ్యం కలిగి ఉండరు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇలాంటిదే జరిగింది. అక్కడ ఒక విమానం కదులుతున్న కారుపై ల్యాండ్ అయింది.సోమవారం […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

వందేమాతరం గేయం పై నెహ్రూ అభిప్రాయాన్ని బయటపెట్టిన మోదీ… లోక్‌సభలో తీవ్ర హోరెత్తిన చర్చ!

పయనించే సూర్యుడు న్యూస్ :భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించిన వందేమాతరం గేయంపై ఇవాళ లోక్‌సభలో చర్చ చేపట్టారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. జాతీయ గేయం వందేమాతరంపై అప్పట్లో ముహమ్మద్‌ అలీ జిన్నా లేవనెత్తిన అభ్యంతరాలను జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా లేవనెత్తారని అన్నారు. కొన్ని మతాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.నేతాజీ

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు

మోకాళ్లపై కూర్చొని పవన్‌ను సత్కరించిన సందర్భం… అభిమానం ఎక్కడికి చేరిందో చూడండి!

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటకలోని ఉడుపి శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కి ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదుని పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ప్రదానం చేసి

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

పంచాయతీ కార్యాలయంలో పిల్లులు చేసిన అదృశ్య పనికెందుకో.. చూసి షాక్!

పయనించే సూర్యుడు న్యూస్ :పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా.. రెండు పిల్లులు తెచ్చిన తంటా ఒకరికి నిజంగానే ప్రాణం మీదకి తెచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లజిల్లా మార్టూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో నివాసం ఉండే షేక్ బాజీ (25) అదే కాలనీలో నివాసముండే బాజీ (50) అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం రెండు పిల్లి పిల్లలను పెంచుకునేందుకు ఇచ్చాడు..

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

చిరుతపై చిన్నారి పోరాటం—అద్భుతంగా ప్రాణాపాయం తప్పిన ఘటన!

పయనించే సూర్యుడు న్యూస్ :మహారాష్ట్రలో ఓ 11 ఏళ్ల విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా చిరుత పులి వెంబడించింది. భయంతో వణికిపోకుండా ఆ బాలుడు తన స్నేహితుడి సహాయంతో చిరుత పులి పై రాళ్లు విసురుతూ, గట్టిగా అరుస్తూ చిరుత దాడిని తిప్పికొట్టాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన జరిగింది. పద్విపాడు ప్రాంతంలో మయాంక్ కువారా.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మయాంక్‌పైకి చిరుత దూకింది.. అతని వీపుపై ఉన్న

Scroll to Top