PS Telugu News
Epaper

జీ ఎస్టీ పై అవగాహన కార్యక్రమం

📅 29 Sep 2025 ⏱️ 6:29 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29

ఈరోజు చింతూరులో జీఎస్టీ సేవింగ్స్ పై విస్తృత ప్రచారం భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సవరణలతో ప్రజలకు కలిగే లాభాన్ని అధికారులకు, నాయకులు గ్రామ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చింతూరు మెయిన్ సెంటర్లో కిరాణా షాపుల్లో మెడికల్ షాపుల్లో ఐటీడీఏ అధికారులు. కూటమిపార్టీలునాయకులు బిజెపి జనసేన టిడిపి ప్రజల వద్దకు వెళ్లి జిఎస్టి సవరణల వల్ల వారు పొందే లబ్ధిని వివరించారు. .బిజెపి మండల అధ్యక్షులు బట్ట లక్ష్మయ్య రాజు బిజెపి నాయకులు అప్పల శివాజీ గణేష్ బిజెపి మాజీ మండల అధ్యక్షులు చిట్టిబాబు రమణారెడ్డి టిడిపి అరకు పార్లమెంట్ రియాజ్ టిడిపి నాయకులు సల్మాన్ రాజ్ మార్కెట్ డైరెక్టర్ టిడిపి నాయకులు శ్రీరామ్ టిడిపి నాయకులు ఆసిఫ్. మంగ వేణి కట్ట శంకర్ వాస శ్రీరామ్ రెడ్డి జనసేన నాయకులు కారం దుర్గారావు తీగల రవి తీగల కవిత నాగేశ్వరావు టిడిపి నాయకులు రెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు .

Scroll to Top