PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం కప్ క్రీడా పోటీల్లో సత్తా చాటిన చింతగట్టు తండా విద్యార్థులు

త్వరలో జరిగే డివిజన్ స్థాయి క్రీడలకు ఎంపిక సీఎం కప్ క్రీడల పోటీల్లో సిద్దాపూర్ గ్రామపంచాయతీ చింతగట్టు తండకు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. తండకు చెందిన విద్యార్థులు కుమ్మిటి మరియు కటాస్ విభాగంలో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారని మరియు త్వరలో జరిగే డివిజన్ స్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించారని కరాటే మాస్టర్ పీరు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజేత కళాశాల విద్యార్థిని శైలజ ప్రతిభ

జిల్లా స్థాయి ఈనాడు ప్రతిభ పాటవ పోటీలలో విజేత కళాశాల విద్యార్థిని ( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) హైదరాబాద్ మహబూబియా బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన రంగారెడ్డి జిల్లాస్థాయి ఈనాడు ప్రతిభ పాటవ పోటీలలో షాద్నగర్ పట్టణ విజేత జూనియర్ కళాశాల విద్యార్థిని కే. శైలజ ఉపన్యాస పోటీలో జిల్లా స్థాయిలో రెండవ బహుమతి పొందినది.ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన జిల్లా స్థాయిలో పోటీల లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు టాలీవుడ్ సినీనటుడు టార్జాన్ ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన నటుడు టార్జాన్ ( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గ ప్రాంత కళాకారుల ఉన్నతి కోసం కృషి చేస్తూ వారి సౌజన్యం కోసం ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించడం శుభ పరిణామం టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు టార్జాన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దాపూర్ గ్రామపంచాయతీకి కంప్యూటర్ అందించిన వార్డ్ సభ్యులు స్రవంతి మహిపాల్

పాఠశాల విద్యార్థులకు క్యారం బోర్డులు మరియు కుక్కర్ అందచేత పాల్గొన్న సర్పంచ్ బాసు నాయక్ మరియు సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి ( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ 9 వ వార్డు నెంబర్ స్రవంతి మహిపాల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి కంప్యూటర్ అందించడం జరిగింది. అదేవిధంగా చింతగట్టు తండా లోని అంగన్వాడి కేంద్రానికి కుక్కర్ ను అందించడం జరిగింది . అంతేకాకుండా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ రాయితీలు పొందాలంటే చెరువులకు అనుమతులు తప్పనిసరి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

పయనించే సూర్యుడు జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆక్వా చెరువులకు అనుమ తులు తప్పనిసరని అను మతులు పొందని పక్షంలో ప్రభుత్వ రాయితీలు పొంద లేరని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆక్వా రైతాంగానికి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు ఆక్వా రిజిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగక పో వడానికి గల కారణాలపై మత్స్య శాఖ అధికారుల తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షించారు. ఈ సంద ర్భంగా మత్స్య శాఖ అధి

Scroll to Top