PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వేంకటేశ్వరుని 26వ వార్షికోత్సవ మహోత్సవం…

పయ నించే సూర్యుడు జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వెంకటగిరి మీద వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన మహారాజశ్రీ కామిని వెంకటరాంప్రసాద్ చౌదరి శ్రీమతి లక్ష్మీ దంపతుల యాజమాన్యంలో గణపతి పూజతో ప్రారంభమై అభిషేకాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజనం అనంతరం స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ అధినేతలైన శ్రీ సలాది సాయిబాబ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాంధారి మండలం హేమ్లా నాయక్ తండా లో మేకల దొంగతనం

పయనించే సూర్యుడు గాంధారి 29/01/26 గాంధారి మండలంలోని హేమ్లా నాయక్ తండ కి చెందిన కాంసో త్ మోహన్ అనే వ్యక్తి తనకు గల 14 మేకలను ఇంటి పక్కన గల కొట్టంలో లో నిన్న రాత్రి ఉంచి ఉదయం లేచి చూసేసరికి అందులో గల ఆరు మేకలు కనబడతలేవు అని, చుట్టుపక్కల మొత్తం వెతికిన దొరకకపోవడంతో అట్టి మేకలను ఎవరో గుర్తు తెలియని దొంగలు చేసినరాని దొంగతనం చేసినారు అని ఫిర్యాదు రాగ గాంధారి SI

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ లైన్ ఇన్స్పెక్టర్ కి జాతీయ స్థాయి పురష్కారం

పయనించే సూర్యుడు జనవరి 28 (సూళ్లూరపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) విద్యుత్ శాఖలో ఆయన చేసిన సేవలకు ఓ సమస్త ఆయన సేవలను గుర్తించి ఉత్తమ లైఫ్ ఇన్స్పెక్టర్గా జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా లోని దొరవారి సత్రం మండలం విద్యుత్ ఉపకేంద్రంలో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కొమ్మల నాగరాజు ఉత్తమ ఉద్యోగ ఎంపిక చేసి హైదరాబాదు నగరంలో రిపబ్లిక్ డే సందర్భంగా యువ ఆర్ట్ థియేటర్ సంస్కృతిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ మైనార్టీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు జనవరి 28 నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న నంద్యాల జిల్లా,వసతి గృహాలలో నివసిస్తున్న విద్యార్థులను వార్డెన్లు, సిబ్బంది తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా సూచించారు.బుధవారం నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న ప్రభుత్వ మైనార్టీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని వసతులు, పరిశుభ్రత, భోజన నాణ్యత, విద్యార్థుల సంక్షేమంపై సమగ్రంగా పరిశీలించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్న క్యాంటీన్‌లో టోకెన్ తీసుకొని భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు జనవరి 28 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటిస్తూ, నిర్ణీత సమయానికి భోజన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, భోజనశాల, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత నిర్వహణ తీరును సమగ్రంగా

Scroll to Top