PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపాధి హామీపై కేంద్ర వైఖరి ప్రజావ్యతిరేక, కూలీల వ్యతిరేకమైనది

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ -. కేంద్రం తెచ్చిన కొత్త ఎం జి ఎన్ రాం పథకాన్ని రద్దు చేసి పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునంప్రారంభించాలి -. అఖిలభారత ఐక్య రైతు సంఘము ఐ యు కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ఉపాధి హామీపై కేంద్ర వైఖరి ప్రజావ్యతిరేక, కూలీల వ్యతిరేకమైనదని,కేంద్రం తెచ్చిన కొత్త ఎం జి ఎన్ రాం పథకాన్ని రద్దు చేసి పాత జాతీయ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుడి నిర్మాణానికి విరాళాలు సేకరణ

లక్ష్మీదేవుని పల్లి హనుమాన్ మరియు శివాలయం నిర్మాణానికి విరాళాలు ( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్ శివాలయ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఈరోజు పలువురు భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు.వివరాలు:-చెక్కల గోవింద్ రూ.11,000/-,చెక్కల రమేష్ రూ.11,000/-,చెక్కల సుధాకర్ రూ.11,011/-,చిలుకూరి లింగం గౌడ్ రూ.11,000/-,కేతావత్ రవినాయక్ రూ.11,011/-,రాఘవేందర్ గౌడ్ రూ.6,001/-,మెకానిక్ శ్రీకాంత్ రూ.2,100/-,కొలుముల యాదయ్య రూ.1,500/-విరాళంగా ఆలయానికి అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిరిజన ఆశ్రమ-ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి

పయనించే సూర్యుడు జనవరి 27 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా, మహానంది మండలంలోని ట్రైబల్ గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు తదితర మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, పారిశుద్ధ్య పరిస్థితులపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి ఏవైనా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మేడారం సందర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

మేడారంలో ఎమ్మెల్యే తులాభారం.. భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వీర్లపల్లి.. ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వహకులు ( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మానవ రూపంలో పుట్టి అసమానమైన తమ వీరత్వంతో.. కన్నీరు పెట్టించే తమ కథతో.. వేగాన్ని నింపే త్యాగాలతో దేవతలుగా కొనియాబడిన సమ్మక్క- సారక్క లను దర్శించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని గ్రామదేవతలైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు.

Scroll to Top