PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ 2026

పయనించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ ఆల్ ఇన్ టాలెంట్ అవార్డ్స్2026 హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులకు అవార్డ్స్ అందజేయడం జరిగింది గత 20 సంవత్సరాలు గా జానపద రంగంలో పగటి వేషాల్లో బుర్రకథ సాంఘిక నాటక వీధి నాటకాలు రంగస్థలం ఏకపత్రం ఆల్ ఇండియా రేడియో టీవీ మరియు సినిమా రంగాల్లో విశిష్ట కృషి చేసి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపిరెడ్డి నగర్ లోని శ్రీ వీరాంజనేయ శివాలయం వద్ద 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్ కాంటేస్టింగ్ అధ్యక్షులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మనం ఇంత సంతోషంగా,స్వేచ్ఛగా ఉన్నామంటే అలనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితమే అని అన్నారు.భారతీయులం ప్రతీ ఒక్కరం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీధర్ రెడ్డి అన్నారు.కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ సీనియర్ నాయకులు కేశిరెడ్డి హనుమంత రెడ్డి,చర్ల రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా పట్టణం లో ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని భైంసా ఏరియా ఆసుపత్రి లో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన తంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వేడుకల్లో పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రి లో సెక్యూరిటీ గార్డ్ లకు సర్టిఫికెట్ లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యానికేతన్ హై స్కూల్లో 16వ జాతీయ ఓ టర్ల దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ.పోలవరం మండలం, గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, యువత ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలనీ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.మన ఓటు మన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి : సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్

పయనించే సూర్యుడు జనవరి 26 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం రేపల్లె వాడ : భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపల్లెవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే

Scroll to Top