స్వచ్ఛ రథం ను ప్రారంభించిన శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంనందు స్వర్ణ ఆంధ్రా… ఈరోజుస్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారు… అధికారులు, ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. స్వర్ణ యాడికి, స్వర్ణ ఆంధ్రాను కాపాడుదాం అంటూ నినదించారు..అందులో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవం చేసి గ్రామస్తుల నుండి […]




