PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వచ్ఛ రథం ను ప్రారంభించిన శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంనందు స్వర్ణ ఆంధ్రా… ఈరోజుస్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారు… అధికారులు, ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. స్వర్ణ యాడికి, స్వర్ణ ఆంధ్రాను కాపాడుదాం అంటూ నినదించారు..అందులో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవం చేసి గ్రామస్తుల నుండి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి .

మిషన్ భగీరథ స్కీమ్లో రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది పనిచేస్తున్నారు. వారికి మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సకాలంలో వేతనాలు చెల్లించాలని టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే సూర్యం గారు అన్నారు. // పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 25మక్తల్ // తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ మక్తల్ సెగ్మెంట్ కమిటీ సమావేశం సత్యసాయి మందిరంలో సంఘం అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్కలుగా కే సూర్యం టియుసిఐ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మిరావు అధ్యక్షతన పాసర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి అయినవిల్లి సత్తిబాబు గౌడ్ పాల్గొని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఆయన నిరాడంబరత్వం వంటి గొప్ప విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కుడుపూడి దావీద్, ప్రధాన కార్యదర్శి కట్ట సత్య ప్రసాద్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వసంత పంచమి వేడుకల్లో విద్యార్థులు

పయనించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురముళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మించిన సంపూర్ణ శిలా రామ కోవెలలో నడింపల్లి శివరాజు ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భముగా స్థానిక విద్యార్థుల చే సరస్వతి మాతకు సహస్ర కలములతో పూజ నిర్వహించి విద్యార్థులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివరాజు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలి అంటే సరస్వతి మాత సంపూర్ణ అనుగ్రహం లభించాలి అందుకోసమే ఈరోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రహదారుల నిర్మాణానికి కృషిమండలంలో వివిధ చోట్ల సిసి రోడ్లు శంకుస్థాపన దాట్ల

జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకోన మండలం వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లకి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్& ముమ్మిడివరం నియోజవర్గ శాసనసభ్యుల దాట్ల (సుబ్బరాజు )బుచ్చిబాబు మండలంలో ప్రజలకు మెరుగైన రహదారుల సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో పల్లంకుర్రు గ్రామ 1.35 కోట్లతో రూపాయలు వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన విలేజ్ హెల్త్ క్లినిక్కు శంకుస్థాపన అనంతరంకందిపప్పు పంచాయతీ పరిధిలో 86 లక్షలు

Scroll to Top