PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఘనంగా ఓటరు దినోత్సవం.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివిలుగుల చక్రపాణి. భైంసా పట్టణంలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓటరు ప్రాముఖ్యత, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్యంలో యువత పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య విద్యార్థులను ఉద్దేశించి ఓటరు హక్కు ఎంత విలువైనదో, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని విస్తృతంగా వివరించారు.ఈ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం యూనిట్–1, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్ నందు మెగా రక్తదాన శిబిరం

పయనించే సూర్యుడు జనవరి 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా నాయుడుపేటలో ట్రినిటీ హాస్పిటల్ నందు మెగా రక్తదాన వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్లో హాస్పెటల్ యాజమాన్యం మెగా రక్తదానం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ చైర్మన్ మాధవరం నాగూరయ్య మరియు డాక్టర్ సందీప్ మరియు అనుదీప్ బాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా”లోకేష్ బాబు” పుట్టినరోజు వేడుకలు

పయ నించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన, : తండ్రిని మించిన తనయుడు యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను మత్స్యకార కార్పొ రేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కాట్రేనికోనలో ఘనంగా నిర్వ హించారు. తొలుత నాగిడి నాగేశ్వర రావు కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మరియు ఎంపీఓ ( పయనించే సూర్యుడు జనవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లోని కడియాలాకుంటా తాండలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం శుక్రవారం భూమి పూజా చెయ్యడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మూడవత్ రాజు నాయక్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫరూక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి . బైంసా పట్టణంలో నేతాజీ నగర్‌లో సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూలమాలలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అనిల్ మరియు డాక్టర్ ముత్యం రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షుడు రాము, మరియు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు భామిని సాయినాథ్ , స్వామి, సాయినాథ్, విట్టల్, దత్తు, చక్రపాణి, పోశెట్టి, భోజన్న,

Scroll to Top