PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాదానికి గురైన పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న 36 మంది సురక్షితం..ముగ్గురు మృతి పలువురికి గాయాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS . ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతం,క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా ఎస్పీ. ఆళ్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిలో శిరివెళ్ల సమీపంలో నెల్లూరు నుండి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శిరివెళ్లమెట్ట వద్ద నిన్న అర్థరాత్రి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఢిల్లీలో ఉగాది ఉత్సాహ లకు సిద్ధ రాఘవరావు దంపతులకు ఆహ్వానం

పయ నించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి ఢిల్లీ డాక్టర్ ఆదినారాయణ దంపతులు సిద్దా రాఘవరావు దంపతులను ముఖ్య అతిథులుగా న్యూఢిల్లీలో జరగబోయే ఉగాది ఉత్సాహ వేడుకలకు వారిన ఆహ్వానించినారు అనంతరం వారు దంపతులను సన్మానించినారుఒంగోలు జనవరి 21 న్యూస్ ప్రతినిధి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు దగ్గర అయ్యేలా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని సాహిత్య సంస్థల నిర్వాహకులు ఆదిలీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆదినారాయణ అన్నారు. ఒంగోలులో వారు వివిధ జాతీయ సంస్థల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశాన్నిముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ

పయనించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు వీరభద్రస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ హాజరైనారు నూతనముగా ఎన్నికైన టౌన్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే విధంగా బూత్ కమిటీలు నిర్మించాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాము గ్యారేజ్ శుక్రవారం రోజున భీంగల్ లో ప్రారంభం చేయబడును

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మున్సిపల్ పరిధిలో కృషి స్కూల్ ప్రక్కన వసంత పంచమి శుక్రవారం రోజున ఉదయము 10 గంటలకు తాటికొండ రాము రాము గ్యారేజ్ అండ్ ఆటోమొబైల్ మా వద్ద అన్ని రకాల ఫోర్ వీల్స్ పెట్రోల్ డీజిల్ ఎల్ పి జి రిపేర్ చేయబడును

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోరుగా అక్రమ మొరం దందా

పట్టించుకోని సంబంధిత అధికారులు దోపిడిని అరికట్టేది ఎవరు ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న దోపిడిదారులు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండల సరిహద్దులో గల ప్రభుత్వ భూమి నుండి జోరుగా అక్రమ మొరం దందా నడుస్తుంది కానీ సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వ భూమి నుండి చెట్లను నరికివేసి మరి మొరం దంద కొనసాగిస్తున్నారు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల భర్తీ వేసేందుకు మొరం

Scroll to Top