ప్రమాదానికి గురైన పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న 36 మంది సురక్షితం..ముగ్గురు మృతి పలువురికి గాయాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS . ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతం,క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా ఎస్పీ. ఆళ్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిలో శిరివెళ్ల సమీపంలో నెల్లూరు నుండి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శిరివెళ్లమెట్ట వద్ద నిన్న అర్థరాత్రి […]




