PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయోధ్య ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మహా పాదయాత్ర.

పయనించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం కందికుప్ప రామాలయం నుండి ఈరోజు ఉదయం అగ్నికుల క్షత్రియ గ్రామాల నుండి ఉప్పూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం వరకు ఓలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర మాతృమూర్తులు గ్రామస్థులు రామభక్తులు భజన బృందాల వారు కోలాటం బృందం వారు ఇలా అనేకమంది ఈ పాదయాత్రలో పాల్గొని హరినామ సంకీర్తన గావిస్తూ శ్రీరాముని రధము వెంట నడిచినారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ముమ్మిడివరం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన ఎమ్మెల్యే విజయ్ శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుక జరపబోతున్నారు

పయనించే సూర్యుడు జనవరి 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటినుంచో ఎమ్మెల్యే విజయ్ శ్రీ పేద ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని సూళ్లూరుపేట ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని జనవరి 23 వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు శాసన సభ్యురాలు డాక్టర్ నెలవలే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు జనవరి 22 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫరూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం అత్యంత హృదయ విదారకమని, ప్రాణనష్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలన శాస్త్రం బోధిస్తున్న సీనియర్ అధ్యాపకులు డా. భీమ్ రావ్ , అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి కళాశాలకు గర్వకారణమని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. పవన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం డా. భీమ్ రావ్ ఇంకా మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శోభయాత్రలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి

ఈరోజు గాంధారి మండలం చద్మల్ తాండ గ్రామపంచాయతీలో 500 సంవత్సరాల భారతదేశ ప్రజలకు చిరకాల వాంఛ నెరవేర్చిన రోజు సందర్భంగా అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శుభ యాత్రలో సుమారు 5 వేల మంది భక్తులతో కలిసి పాల్గొన్నారు.చాద్మల్ తాండ యువకుల కోరిక మేరకు శివాజీ విగ్రహం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు, అనంతరం చద్మాల్ గ్రామం లో హనుమాన్ దేవాలయంలో స్వామి మాల ధరించినప్పడు స్వాములకు ఇబ్బందిగా ఉంది అని చెప్పగానే తక్షణమే సుమారు 5 లక్షల

Scroll to Top