PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మార్కండేయ స్వామిజయంతి మహోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 21 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల కేంద్రంలో ఉన్న శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం నందు 21 తేదీ బుధవారం మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ వార అభిషేకము, గణపతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జానపాటి గురుమూర్తి వైస్ ప్రెసిడెంట్ కె. శ్రీనివాసులు సంఘ సభ్యులు కె. ఫణి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతిఘనంగా నిర్వహించారు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా పట్టణంలోని శ్రీ మార్కండేయ జయంతిని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ మార్కండేయ స్వామిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ మార్కండేయ మహర్షి జీవితం, ఆయన బోధనలు సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. యువత ఆయన మార్గాన్ని అనుసరించి సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మార్కండేయ జయంతి

వైభవంగా కలశ యాత్ర ఉచ్చవ విగ్రహాల ఊరేగింపు పయనించే సూర్యుడు గాంధారి:21/01/26 గాంధారి మండల కేంద్రంలోని నారాయణగిరి వద్ద కొలువైన మార్కండేయ ఆలయం నందు బుధవారం మార్కండేయ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గుడి నుండి ఉత్సవ విగ్రహాలు ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ పద్మశాలి సంఘ భవనానికి చేరుకున్న పిదప మహిళలు కలశాలతో ఊరేగింపు వెళుతున్న ఉత్సవ విగ్రహాల ముందు నారాయణగిరి వద్ద కొలువైన మార్కండేయ మందిరం వరకు కాలినడకన తీసుకువచ్చినటువంటి నీటితో అభిషేకం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మంలో జరిగే పిడిఎస్ యూ 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

గుగులోత్ ఆనంద్ మండల నాయకులు, జాటోత్ వైష్ణవి జూనియర్ కళాశాల యూనిట్ కార్యదర్శి పయనించె సూర్యుడు జనవరి 21(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :ఖమ్మం పట్టణంలో జనవరి 23,24,25 తేదీలలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్ యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 23వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల నాయకులు గగులోత్ ఆనంద్, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాగు అనుభవంలో ఉన్నా లేకపోయినా దళితుల భూములు దళితులకే చెందాలి

పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రీసర్వే పేరుతో దళితుల భూముల్లో మోసం చేస్తే సహించం- ఆంధ్ర ప్రదేశ్ దళిత సమాఖ్య వ్యవస్థాపకులు కొమ్ము పాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ, దళితులకు సహకరించి సమన్యాయం చేయాలని వినతి పత్రం ప్రజాదర్బాల్లో ఇచ్చిన విషయంపై నంద్యాల మండలం రూరల్ రెవిన్యూ మెజిస్ట్రేట్ కు భీమవరం గ్రామం లో సీలింగ్ భూమిలో 50 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనుభవంలో ఉన్నవారికి పట్టాదార్ పాస్ బుక్కులు,

Scroll to Top