PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక

హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు వీరన్న చౌదరి పయనించే సూర్యుడు, జనవరి 20, 2026:ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పూర్వపు నియోజకవర్గ ఇన్చార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేసారు. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కిందని, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో PMSBY ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) తడ మండలం భీములవారి పాలెం గ్రామంలో ఎం.దేవన్ ప్రమాదశాత్తు మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పీఎంఎస్ బివై యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పీఎంఎస్ బివై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పీఎంఎస్ బివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య ఎం.దేశారాణి కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట అభివృద్ధి కోసం కలెక్టర్ తో భేటీ అయిన ఎమ్మెల్యే విజయశ్రీ

పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరుపేట ప్రజల పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వంగా కలిసి సూళ్లూరుపేట అభివృద్ధి చేయాలని చర్చించడం జరిగినది ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ పనులను త్వరగా క్లియర్ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ తో చర్చించడం జరిగినది సూళ్లూరు పేట ప్రజలు పడుతున్న బాధలను కల్లారా చూసి చెల్లించిపోతున్న ఎమ్మెల్యే సూళ్లూరుపేట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అట్టహాసంగా బిజెపి సీనియర్ నేత ‘నీరుకొండ వీరన్న చౌదరి’ జన్మదినోత్సవ వేడుకలు…..

పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ పలు దేవాలయాల్లో వీరన్న చౌదరి ప్రత్యేక పూజలు.. కేకులు కట్ చేసి పుష్పగుచ్చాలతో అభిమానుల సంబరాలు.. . రాజానగరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి జన్మదినోత్సవ వేడుకలు శుక్ర, శనివారాల్లో అట్టహాసంగా నిర్వహించారు. వీరన్న చౌదరి గత 40 ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలు నిలిచే ఉంటాయి…

పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ చరిత్ర సృష్టించడం కోసమే పుట్టిన మహానేత ఎన్టీఆర్…తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ కీర్తి అజరామరం…ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన దగ్గుబాటి పురందేశ్వరిఎన్టీఆర్ పరమపదించి 30 సంవత్సరాలు అయినా అందరి హృదయాలలో సజీవంగానే ఉన్నారు.నాయకుడిగా, ప్రతి నాయకుడిగా అనితరసాధ్యమైన పాత్రలు పోషించిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ.రాజకీయాలు అధికారం కోసం కాదు, ప్రజాసేవకని నిరూపించిన మహనీయుడు ఆయన.ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఈనాడు

Scroll to Top