PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మంలో పి.డి.ఎస్.యు.తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ -రాష్ట్ర 23వ మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న సాయి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఈనెల 23 24 25న పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ మాట్లాడుతూ 79 ఏండ్ల స్వాతంత్ర్య పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా నాణ్యమైన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనతా వారధి – జిల్లా సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ

జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనతా వారధి జిల్లా కన్వీనర్,కో.కాన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు, చాట్రాతి జానకిరాంబాబులతో కలిసి, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు గత వైసీపీ ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజెపి నూతన అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక హర్షం వ్యక్తం చేసిన దొరబాబు

పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షునిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో దొరబాబు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు ఎంపిక కోసం నామినేషన్ ప్రక్రియ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది ఈ పదవికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రక్షణ మంత్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేటీఆర్ సేన నియోజకవర్గ ఇన్‌చార్జిగా మహేష్ మాల నియామకం,

యువత శక్తితో పార్టీ బలోపేతమే లక్ష్యం, నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మోంగని మనోహర్ కి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ సేన ఇంచార్జి మహేష్ మాల, ( పయనించే సూర్యుడు జనవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణ రాష్ట్ర రాజకీయ వేదికపై కేటీఆర్ సేన విస్తరణలో కీలక అడుగు కేటీఆర్ సేన నియోజకవర్గ ఇన్‌చార్జిగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ కి చెందిన మహేష్ మాల ను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందేళ్ళ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 20న ఇల్లెందులో జరిగే భారీ బహిరంగ సభ ను జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పయనించె సూర్యుడు జనవరి 19పొనకంటి ఉపేందర్ రావు టేకులపల్లి :భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావం సందర్భంగా ఇల్లందులో ప్రదర్శన ఐతా ఫంక్షన్ హాల్ లో జరిగే సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ నాయకులు నోముల. భానుచందర్ పిలుపునిచ్చారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో ఎంతోమంది తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని ఎన్నో ఉద్యమాలను నిర్మించిందని కూడు గూడు నీడ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సాధించి

Scroll to Top