PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సేవాలాల్ మహారాజ్ పాట చిత్రీకరణ పూర్తి

సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ టీవీ రంగయ్య పర్యవేక్షణలో చిత్రీకరణ రాత్లావత్ శంకర్ స్వయంగా రచించి నిర్మిస్తున్న పాట ( పయనించే సూర్యుడు జనవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గిరాయి గుట్ట తండా జాతరలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించిన వీడియో సాంగ్ నేటితో ముగిసింది. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఎస్ డి పి ఓ, రాజేష్ మీనా

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా ఎస్ డి పి ఓ, రాజేష్ మీనా, ఐపీఎస్, భైంసా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమై డ్యూటీ నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా, చురుకుగా పనిచేయాలని సూచించారు. తర్వాత భైంసా పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో కూడలి లో సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, కారణం లేకుండా బయట తిరుగుతున్న ఆకతాయిలను చెక్ చేశాడు. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర స్తాయి అథ్లెటిక్ పోటీల్లో గాంధారి క్రీడాకారిణి ప్రతిభ

పయనించే సూర్యుడు గాంధారి 20/01/26 రాష్ట్ర స్తాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో గాంధారి మండలం కేంద్రానికి చెందిన సాయి చెల్సియా రాథోడ్ అండర్ 8 విభాగం లో 60 మీ పరుగు పందెంలో ద్వితీయ స్థానం పొందినట్లు బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రాన్ గుగ్లోత్ సురేందర్, అధ్యక్షురాలు సేవంత తెలిపారు. ఈ నెల 18 న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిర ప్రియదర్శిని క్రీడా మైదానంలోజరిగిన పోటీల్లో మొదటి నుండి పోటీ పడిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోనిశెట్టి వెంకట క్రిష్ణ తల్లి మృత దేహానికి నివాళులు అర్పించిన కాటసాని తిరుపాల్ రెడ్డి.

పయనించే సూర్యుడు జనవరి 19,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన గోనిశెట్టి వెంకట క్రిష్ణ తల్లి గోనిశెట్టి లక్ష్మీ నరసమ్మ (వయసు 65 సంవత్సరాలు) అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని మృత దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన అవుకు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా రెడ్డి,నారాయణ రెడ్డి,తిరుమల రెడ్డి,గోనిశెట్టి రమణ,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోళ్ళ రాజేష్ ఆదేశాలతో రైల్వే స్టేషన్ సమీపంలోని పేద,నిరాశ్రయులకు ఉచితంగా పుల్కాలు,జొన్న రొట్టెలు,పప్పు,కర్రీ,కలర్ రైస్ పంపిణీ.

పయనించే సూర్యుడు జనవరి 19,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని పేద నిరాశ్రయులకు నంద్యాల వాసి ప్రముఖ వ్యాపార వేత్త, సామాజిక వేత్త,గోళ్ళ రాజేష్ ఆదేశాలతో నంద్యాల పట్టణ ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు సీనియర్ రిపోర్టర్ నూర్ భాషా ఆధ్వర్యంలో పేదలు, నిరాశ్రయులకు దాదాపు 200 మందికి పుల్కాలు ,జొన్న రొట్టెలు, కలర్ రైస్ పప్పు,కర్రీ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ ఇంచార్జ్

Scroll to Top