PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా లో మెప్మా సంఘాలకు 92లక్షల 62 వేల 329 రూపాయల రుణాలను అందజేసిన ఎమ్మెల్యే మహిళ సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.సోమవారం భైంసా మున్సిపల్ కార్యాలయం లో మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 92, 62,329 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును అందించిన సందర్భంగా మాట్లాడారు.బ్యాంక్ అప్పుల ను చెల్లెస్తూ అధికంగా రుణాలను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగానే రాష్ట్రంలోని సుమారు 116 మున్సిపాలిటీలకు, ఏడు నగర కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, మన నిజామాబాద్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఒక నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగడం జరుగుతుందని, దీనికి సంబంధించి బోధన్ మున్సిపాలిటీకి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్: వీరభద్ర స్వామి ఆలయంలో అన్నదానం

// పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 19మక్తల్ // మక్తల్ పట్టణంలోని యాదవ నగర్ వీరభద్ర స్వామి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అన్నదాతలు బొలెరి ఆశప్ప-శ్యామలమ్మ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్వాహకులు జి.శివకుమార్,మేస్త్రి.కల్లూరి నాగప్ప. కొండయ్య. పీకే నరసింహ నాయుడు. రామంజి.తదితరులు పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రతి అమావాస్య కు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యానాం కోకో బీచ్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి ముగింపు సంబరాలు జనసంద్రమైన తీరం

జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి సురసేనాయానాం ఆంధ్ర గోవా కోకో బీచ్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలు శుక్రవారం అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ముగింపు వేడుకలకు మునుపెన్నడూ లేని విధంగా లక్షలాదిగా జనం తరలివచ్చారు.ఈ ముగింపు వేడుకలో సినీ సంగీత లోకపు దిగ్గజాలు గీతామాధురి, మోహన భోగరాజు, సాకేత్, అరుణ్ మరియు నెల్లూరు సింగర్స్ తమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అలాంటి లింక్స్ ను క్లిక్ చేయొద్దు : సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్

అలాంటి లింక్స్ ను ఓపెన్ చేయవద్దు జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని,ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింక్ లను తెరవకుండా, ఇతరులకు కూడా పంపకుండా ఉండాలని

Scroll to Top