PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అలాంటి లింక్స్ ను క్లిక్ చేయొద్దు : సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్

అలాంటి లింక్స్ ను ఓపెన్ చేయవద్దు జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని,ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింక్ లను తెరవకుండా, ఇతరులకు కూడా పంపకుండా ఉండాలని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ వసతి గృహంలో దోమల నివారణ కు మందు పిచికారి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సెలవుల సందర్భంగా అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. జిల్లా మలేరియా అధికారి డి. ఒబుల్ సూచనల మేరకు శనివారం తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నీవేములపాడు కస్తూరిబా బాలికల వసతి గృహంలో మాలాథియాన్ డబ్ల్యూడీపీ 25 శాతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైద్య ఖర్చుల నిమిత్తం మోహనరావు పటిల్ ప్రజా ట్రస్ట్ చేయూత

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. తానూర్ మండలం వడ్ఝరి గ్రామానికి చేందిన షిండే రాందాస్ s/° షిండే భోజరాం వైద్య ఖర్చుల నిమిత్తం షిండే రాందాస్ కుమారుడైన నీలేష్ కు మోహనరావు పటిల్ ప్రజా ట్రస్ట్ చెక్కు ద్వారా ఆర్థికసహాయం అందచేయడం జరిగింది.ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహనరావు పటిల్ వీరితో పాటు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది. దీనికి వారు ప్రత్యేక కృతజ్ఞత భావాన్ని తెలిచేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం అలర్ట్..

అప్డేట్ రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలతో షాక్ పయనించే సూర్యుడు జనవరి 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ఆధార్ కార్డులో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు మరికొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. 2026లో ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త రూల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఆధార్ కార్డులోని చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.విఠల్ రెడ్డి

ప్రయాణించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి సుమారు 70 సీఎం సహాయనిధి చెక్కులను ( సుమారు 23 లక్షల 32 వేయిల రూపాయిలు )లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు * ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన

Scroll to Top