PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 తెలంగాణ స్టేట్ శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం.పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో ఉదయం కలకలం

పయనించే సూర్యుడు జనవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి చెంగాలమ్మ గుడి సమీపంలో అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పొలాలకు వెళ్లిన గ్రామస్థులు ఘటనను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి వాసవి మాత ఆలయమును సందర్శించిన తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్

పయనించే సూర్యుడు 13 యాడికి మండల రిపోర్టర్ శర్మస్ వలి యాడికి ఆర్యవైశ్యుల ఆడబిడ్డ తాడిపత్రి మార్కెట్ యాడ్ చైర్మన్ భూమా రాగిణి యాడికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలను సందర్శించారు వారిని యాడికి ఆర్యవైశ్య సంఘం యాడికి ఆర్యవైశ్య మహిళా సంఘం వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అర్చన కార్యక్రమాలు ముగించి నా అనంతరం ఆర్యవైశ్య మహిళల చే పూలమాలలు ఫ్లవర్ బొకేలు దుశ్యాలవాలతో ఘనంగా సత్కారం స్వీకరించారు ఈ కార్యక్రమంలో యాడికి ఆర్యవైశ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

పయనించే సూర్యుడు న్యూస్ 13 యాడికి మండల్ రిపోర్టర్ శర్మాస్ వలి తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండగ పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణం నందు మంగళవారం ఉదయం సంక్రాంతి హరితలక్ష్మి ముగ్గుల పోటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడినది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి 167 మంది పాల్గొనగా 17 మంది మహిళలకు నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేసినారు. మిగిలిన వారందరికీ కన్సోలేషన్ బహుమతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ ద్వారాలు గ్రామాల గౌరవాన్ని పెంచుతాయి

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామం నూతన ముఖద్వారాన్ని ప్రారంభించిన అంజయ్య యాదవ్ తన తండ్రి జ్ఞాపకార్థం ముఖ ద్వారం ఏర్పాటుచేసిన చీపిరి రమేష్ యాదవ్ గ్రామాలకు, పట్టణాలకు ఉండే ప్రధాన ముఖద్వారాలు ఆ గ్రామం, పట్టణం యొక్క గౌరవాన్ని పెంచడంతోపాటు సంస్కృతిని చాటుతాయని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు చీపిరి రమేష్ యాదవ్, వారి సోదరులు

Scroll to Top