PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇలేగాo గ్రామంలోని స్వామి వివేకానంద జయంతి 163వ , జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

ఈ సందర్భంగా కసరోల్ల ప్రవీణ్ మాట్లాడుతూ ముందుగా యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వివేకానంద ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానంద గారి బోధనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కాసర్ల ప్రవీణ్ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు ఆయన ఆలోచనలు నిరంతర ప్రేరణగా ఉంటాయని పేర్కొంటూ, స్వామి వివేకానంద గారి జీవితం, వారి సందేశాలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం రహదారి విస్తరణ పనులు పునః ప్రారంభం పట్ల హర్షం

పయనించే సూర్యుడు, అశ్వాపురం, జనవరి 12: అశ్వాపురం గ్రామపంచాయతీ లోని గల మెయిన్ రోడ్డు విస్తరణ పనులను అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పర్యవేక్షించారు, ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులను ఈ రోజ మొదలు పెట్టినారు. దుమ్ము, ధూళితో కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అశ్వాపురం వ్యాపారస్తులకు, గృహస్థులకు ఈ రోజు నుంచి విముక్తి కలిగింది అని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరియు ఆర్ అండ్ బి అధికారులకు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చీకటిలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం

పయనించే సూర్యుడు జనవరి 12 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతున్నారు కానీ సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండు దగ్గర ఉన్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆ మహనీయుడి విగ్రహం దగ్గర లైట్లు ఏర్పరచలేదు ఎందుకు?? అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి ఆలయ చైర్మన్ కు సన్మానం

పయనించే సూర్యుడు గాంధారి 11/01/26 గాంధారి మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయ చైర్మన్ గా నూతనంగా నియమించబడ్డ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ శనివారం ప్రమాణ స్వీకారం సందర్భంగా గాంధారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు బండి రాజులు, మండల ఉపాధ్యక్షుడు చీమల్ వార్ శ్రీనివాస్, గాంధారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నల్లమిల్లి మూలారెడ్డి పై అభిమానాన్ని చాటి చెప్పిన చంద్రబాబు

పయనించే జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలు చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ప్రోటోక్రాల్ తప్పనిసరి. సియం కార్యాలయం నుండి మొత్తం ప్రభుత్వ యంత్రాగం షెడ్యూల్ రూపకల్పన చేస్తారు. షెడ్యూల్ లో లేని కార్యక్రమానికి ఎట్టి పరిస్దితులలోనూ ముఖ్యమంత్రి హాజరుకారు. రూల్స్ ఖచ్చితంగా పాటించే చంద్రబాబు అయితే మరీ కష్టం. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన తర్వాత సియం హోదాలో ఆయన ఏనాడూ షెడ్యూల్ లో రూపొందించని కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు

Scroll to Top