PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముస్లింల అభివృద్ధికి పాటు పడాలి “”

పయనించే సూర్యుడు జనవరి 08,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న “మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష “ ముస్లింల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ సీఎం అంజద్ భాష పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం కడప నగరంలోని షాహి దర్బార్ కన్వెన్షన్ హాల్లో గురువారం ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ షేక్ దస్తగిరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అంజాద్ భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎం సహాయ నిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ  తో పాటు సీఎం సహాయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ కడియాల కుంట తండా డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ ( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది. ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా కు చెందిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టు కేసును కొట్టివేసింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ — బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఈరోజు గురువారం రోజున మోర్తాడ్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత రెండు రోజులుగా తనపై జిఎస్టి విచారణ సందర్భంగా తనకు అండగా నిలిచిన బాల్కొండ నియోజకవర్గం ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.కొంతమంది జీఎస్టీ అధికారులు అత్యుత్సాహం వల్లే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎంపీడీవో

పయనించే సూర్యుడు జనవరి 8 గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం కాట్రేనికోన పంచాయతీ అధికారులు సిబ్బంది ఆయా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీవో రాజేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓల ఎన్. శంకర నారాయణ, ఎస్ సూర్యనారాయణ రాజుతో ఆయన సమీక్షించారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ & అభివృద్ధి కార్యక్రమాలపై ఆరాతీశారు. పారిశుధ్యం, మంచినీరు, వీధిలైట్ల నిర్వహణపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించాలని కార్యదర్శులను

Scroll to Top