PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాసింగి పంటకు రైతు భరోసా వెంటనేఇవ్వాలిటేకులపల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ డిమాండ్.

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 25(పొనకంటి ఉపేందర్ రావు) టేకులపెల్లి :కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుబంధు టైం టు టైం ఇచ్చేవాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినారు యాసింగ్ టైం అయిపోతున్న రైతు భరోసా ఇవ్వట్లేదు వెంటనే రైతులకు రైతుబంధు ఇవ్వాలని టేకులపల్లి బి ఆర్. స్ మండల పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేసారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోమటిరెడ్డి వారి వివాహ వేడుకలో పాల్గొన్న చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసులు ,వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ

పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ ఫిబ్రవరి 26. హైదరాబాదులో (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ) అన్వయ కన్వెన్షన్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు) మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మనువరాలు కోమటిరెడ్డి ద్రితి- హర్షిత్తార్జున్ వివాహానికి హాజరైన చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసులు ,వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ నూతన వధూవరులను ఆశీర్వదించినారు .ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్ బోధిరే నాగమణి స్వామి వైస్ చైర్ పర్సన్ లతా నర్సయ్య

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బొదిరే నాగమణి (స్వామి), వైస్ చైర్మన్ గా సంటి లత ( నర్సయ్య )లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ చైర్మన్ చే తొలి సంతకం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునిల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా, ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

పయనించే సూర్యుడు న్యూస్ గట్టుప్పల్ ఫిబ్రవరి 26. యూరియా, ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువు రానటువంటి రైతులు ఆన్లైన్ బుకింగ్ విధానం ఏ రకంగా చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఆయన అన్నారు. యూరియా పంపిణీకి ఆన్లైన్ యాప్ ద్వారా నమోదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణములోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్ పర్సన్ బోధిరే నాగమణి స్వామి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భీంగల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి ( స్వామి) పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో పట్టణంలోటీయూఎఫ్ఐడీసీ పథకం ద్వారా 11 కోట్లు 50 లక్షలు మంజూరైన నిధుల్లో భాగంగా పట్టణంలో వివిధ వార్డులలో సీసీ రోడ్లు మరియు సీసీ

Scroll to Top