PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంతో ప్రతిష్టంగా గొప్పగా సర్కార్ బడులు ను తీర్చిదిద్దుతున్నామని పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా సూళ్లూరుపేట నడిబొడ్డున ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో దీనస్థితి కన్నెత్తి చూడని పాలకులారా పేద బిడ్డలు పడుతున్న బాధలు మీ కంటికి కనిపించడం లేదా ఏం చేస్తుందో సర్కార్ అర్థం కావడం లేదు గవర్నమెంట్ స్కూల్లో ర్యాంకులు రావాలంటే ఎలా వస్తాయి గవర్నమెంట్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన సంవత్సర కానుకగా వసతి గృహ విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్లను కలిసేందుకు వచ్చే జిల్లా అధికారులు ఎవరూ బొకేలు, కేకులు, శాలువలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వసతి గృహ నిర్మాణమునకు ఒక లక్ష విరాళం: ఆలయ ఈవో యం. రామక్రిష్ణ.

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మాణము గావించబడుతున్న వసతి గృహము నిర్మాణము నిమిత్తము భక్తులు 1 లక్ష 1116/ లు సోమవారం విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం. రామకృష్ణ తెలిపారు. కర్నూలు పట్టణంలో చెందిన పంచాగ్నుల మల్లికార్జున శాస్త్రి జ్ఞాపకార్థం కుమారుడు పి.రమేష్ భరద్వాజ్ అనే భక్తుడు వారికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“ఉలవపల్లి లో డ్రోన్ తో పురుగు మందును చల్లటం రైతులకు అవగాహన

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామం లో డ్రోన్ తో పురుగు మందును చల్లటం రైతులకు అవగాహన కల్పించి చూపించటం జరిగింది. ఒక రోజు ఒక కూలి మనిషి పురుగు మందు స్ప్రే చేయాలకుంటే , 4 నుంచి 5 ఎకరాలు చేయగలడు. ఆ స్ప్రే చేయడానికి , మరొక కూలి మనిషి నీరు పోయడానికి అవసరం అవుతుంది.ఎకరానికి కూలి ఇద్దరికీ కలిపి 450 రూపాయలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏరుగట్ల మండలం తడపాకల్ గ్రామంలో 45 ట్రాక్టర్ల ఇసుక సీజ్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలంలోని తడపాకల గ్రామం చివర్లో అక్రమంగా నిలువ చేసిన భారీ ఇసుక డంపు రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు 45 ట్రిప్పుల ఇసుకను గుర్తించినట్టు తాసిల్దారు మల్లయ్య తెలిపారు ఇసుక నిలువ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయబడును

Scroll to Top