PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ఆకలి తీర్చేందుకే శ్రీ విశాలక్షి పథకం.

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేద ప్రజల ఆకలి తీర్చే…ఆపద్బాంధవుడు..గోళ్ళ రాజేష్ . రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి పథకం ప్రారంభం. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా తెలిపారు.నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్రమ హౌస్ అరెస్టుతో ప్రజాపాలన కొనసాగించలేరు.

పయనించే సూర్యుడు తేదీ 30 డిసెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. బాసు హనుమంతు నాయుడుని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నైపద్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడుని వారి స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్లలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి . మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ రావి లక్ష్మీ నరసారెడ్డి ల ఆధ్వర్యంలో చేజర్ల గ్రామం లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు.ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

” భారతీయ జనతా యువమోర్స జిల్లా అధ్యక్షుడిగాచింతలపల్లి భరత్ రెడ్డి

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు వాసి చింతలపల్లి భరత్ రెడ్డిభారతీయ జనతా యువమోర్చా నూతన జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డి ని బిజెపి జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి అధ్యక్షతన నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నూతన జిల్లా అధ్యక్షులు సిహెచ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా తన ఎన్నుకున్నందుకు పార్టీ జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“అంగన్ వాడీ వర్కర్లకు 5జీ మొబైల్స్ పంపిణీ

పయనించే సూర్యుడు డిసెంబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగన్ వాడీ వర్కర్లకు బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని, అందుకోసమే గతంలో అందచేసిన 4జీ మొబైళ్ల స్థానంలో 5జీ మొబైళ్లను అందచేస్తున్నట్లు ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు ఐసీడీయస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీలకు సీడీపీఓ సునీలత ఆధ్వర్యంలో నూతన 5జీ మొబైల్స్ ను ఆయన సోమవారం అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి.

Scroll to Top