PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు….

రుద్రూర్, డిసెంబర్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా ఇందూరు సునీత – ఇందూర్ చంద్రశేఖర్ మూడవ సారి ఎన్నికైన సందర్భంగా రుద్రూర్ గ్రామంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తహెర్ బీన్ అందాన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మహమ్మద్ అలీ షబ్బీర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వసలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది ఈరోజు షాది ముబారక్ 481లబ్ధిదారులకు 4 కోట్ల 81 లక్షల 55వేల 796 రూపాయలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాల అకాడమీ పాఠశాల నందు ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న స్థానిక నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఈరోజు అనగా 24/12/2025,బుధవారము రోజున జరుపుకోవడం జరిగింది ఈరోజు చిన్నారులు క్రిస్మస్ వేడుకలలో భాగంగా శాంటా క్లాస్, ఏంజెల్స్,తూర్పు దేశపు జ్ఞానులు లాగా,మేరి,జోసఫ్ గొర్రెల కాపరుల వేషధారణలో వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం. జి.వి.రవీంద్రనాథ్ సార్ ప్రిన్సిపల్ మాధవీలత మేడం, మాట్లాడుతూ క్రిస్మస్ పండుగలోని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లిలో ఘనంగా సెమీ క్రిస్మస్ ఆరాధన

టేకులపల్లిలో ఘనంగా సెమీ క్రిస్మస్ ఆరాధపయనించే సూర్యుడుడిసెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి : తెలంగాణ ప్రభుత్వం, మరియు టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం టేకులపల్లి మండలంలో కేంద్రంలో ఉన్న మరనాత విశ్వాస సమాజంలో సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తహసిల్దార్ లంకపల్లి వీరభద్రం హాజరై మండల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జి. రాజు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి యాడికి మండలం విద్యార్థిని

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం పరిధి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనఉప్పలపాడు గ్రామంలో నీ ఎనిమిదో తరగతి విద్యార్థిని కుమారి సుహాసిని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విజయవాడ యందు జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగాపాఠశాల ప్రధానోపాధ్యాయులు కె, చిన్నపెద్దన్న మరియు గైడ్ టీచర్ వై. ఆర్.కృపావతి మరియు సహచర ఉపాద్యాయులు అరుణకుమారి, విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచము

Scroll to Top