PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల నుండి రేణిగుంటకు వెళ్లే డెమో రైళ్లో మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్ధి , యువజన , ప్రజా సంఘాల జేఏసీ నేతలు వినతి పత్రం

పయనించే సూర్యుడు డిసెంబర్ 22, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నంద్యాల నుండి రేణిగుంటకు వెళ్లే డెమో రైల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు , గర్బిణీ స్త్రీలు, వృద్ధులు , దివ్యాంగులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైలు సౌకర్యంగా ఉంది కావున చాలామంది వివిధ వ్యాపారాల రీత్యా పట్టణాలకు , మరియు కడప & తిరుపతి & చిత్తూరు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లాల్ జీవితం…..ప్రజా సేవకు అంకితం….

మండల ప్రజలు మెచ్చిన మనిషి సతీసమేతంగా ప్రజాసేవకే వారి జీవితం రాష్ట్రంలో ఉత్తమ గ్రామపంచాయతీ చేయడమే ఆయన లక్ష్యం నేడు సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసిన లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 22: అశ్వాపురం గ్రామపంచాయతీలో తనదైన ముద్ర వేసుకొని ప్రజా సేవకే తన జీవితం అంకితం చేసుకొని, అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సతీమనీ శారదా లాల్ పనిచేసిన తర్వాత అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధి గురించి లాల్ కు ముందు తర్వాత అనే విషయం చెప్పుకునే పరిస్థితుల్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపయ్య పల్లె నూతన సర్పంచ్‌గా చిన్నమనేని పరశురాములు పదవి బాధ్యతలు స్వీకారం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పాపయ్య పల్లె గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన చిన్నమనేని పరశురాములు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ చిన్నమనేని పరశురాములు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐకెపి కేంద్రం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ కు భైంసా పట్టణంలోని కమలాపూర్ గుట్ట వద్ద ఉన్న డంపు యాడు గురించి వినతి పత్రం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో పట్టణంలో ని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన డంప్యాడ్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సమస్య ఏమిటంటే భైంసా పట్టణంలో ని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మునిసిపాలిటీకి సంబంధించిన డంప్యాడ్ దాని వలన అక్కడికి వెళ్లే రైతులకి అలాగే అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దర్శనానికి వస్తున్న ప్రజలకి చాలా ఇబ్బంది గురవుతున్నారు వాటి చెత్త కాలుష్యము వలన క్యాన్సర్ కు గురి అవుతున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పలు కాలనీలలో పర్యటించిన టి.డి.పి.మండల కన్వీనర్.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి టౌన్ రాఘవేంద్ర కాలనీ లో నీటి సమస్య కరెంటు సమస్య అధికంగా ఉంది అని కంప్లైంట్ రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు యాడికి మండల టిడిపి మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ హామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్

Scroll to Top