PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా పోలీస్..మీ పోలీస్*రాజీ మార్గమే రాజ మార్గం…

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ఈ నెల 21 న జాతీయ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం కక్షిదారులు ఈరోజు, రేపు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ విజ్ఞప్తి ఈరోజు, రేపు జరిగే జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా కక్షిదారులు కోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చురుకుగా కొనసాగుచున్నఅభివృద్ధి పనులు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాలమేరకు యాడికిపట్టణంనందు పలుకాలనీలలో అభివృద్ధిపనులు వేగంగా కొనసాగుచున్నయి గత సార్వత్రిక ఎన్నికలలో జె.సి. అస్మిత్ రెడ్డికి ప్రచారానికి వెళ్లినప్పుడు చెన్నకేశవ స్వామి కాలనీలోని ప్రజలు కల్వర్టు లేక మురికి కాలువలలోనే రాకపోకలు సాగిస్తున్నాం అని తెలపడంతో కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, అధికారులతో చర్చించి కల్వర్టు మంజూరు చేయించి ఈరోజు కల్వర్టు పనులను గుత్తేదారులు ప్రారంభించి నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో సచివాలయంలో ప్రజలకు అందుబాటులో లేని సచివాలయం ఉద్యోగులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేటమండల పరిధిలోని సచివాలయం సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రజలకి అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పేదవాన్ని చులకనగా చూస్తూ కనీసం మర్యాద కూడా ఈనీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని ఏమనాలో అర్థం కావటం లేదు ఒక సచివాలయం దగ్గరికి ఒక పేదవాడు పని మీద వెళ్తే సచివాలయంలో ఉంటున్న ఒక సిబ్బంది సచివాలయం సిబ్బంది ఎక్కడికెళ్లారని ప్రశ్నించగా అక్కడ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన నాగేష్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈరోజు శుక్రవారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్ పల్లి నాగేష్ రెడ్డి వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గన్ రాజ్ పంచ రెడ్డి చరణ్ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెత్త

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో గత 25 రోజు నుండి కిసాన్ గల్లీలోని 15 వార్డ్ లో నెలకొన్న చెత్తతో మురికి కాలువ నిండి పోయి మురికి నీరు ఇక్కడ నివసిస్తున్న ఇళ్ళకు చెరడంతో ఇబ్బంది పడుతున్నారు ఈసమస్య ను ఈరోజు మున్సిపాల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయడంతో వారు స్పందించి దగ్గరుండి సమస్య నివారించడం జరిగింది కిసాన్ గల్లీ ప్రజలకు తెలియబరచేది ఎంటంటే ఈస్థలంలో మనమే చెత్తవేయడం సరియైనది కాదుమనకే ప్రమాదం ఆనారోగ్యంతో

Scroll to Top