PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసాలో డాండానీ నూతన కార్యాలయ ప్రారంభం

బైంసా ప్రజలకు నేరుగా సేవలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నాగనాథ్ పటేల్,డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ లఖన్ ధూతద్మల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం భైంసా: భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ రంగంలో . విస్తరిస్తున్న ప్రముఖ సంస్థ డాండానీ (DHANDANI) నూతన కార్యాలయం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ శ్రీ లఖన్ ధూతద్మల్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం బిజెపి కుట్రలో భాగం

పయనించే సూర్యుడు డిసెంబర్ 19( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) భారతదేశంలో వ్యవసాయ కూలీలకు సంవత్సరం రోజుల్లో కనీసం వంద రోజులు ఉపాధి పని కల్పించాలని నాటి యుపిఏ కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం(MGNREGA)పేరుతో పేద ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ప్రధాన లబ్ధిదారు వ్యవసాయ కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ సూళ్లూరుపేట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముధోల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు భారతీయ జనతా పార్ఠీ తరపున సన్మానించడం జరిగినది

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో యువనాయకులు హంపోలి గ్రామానికి చెందిన బండారి అశోక్ , ఎగ్గాం గ్రామానికి చెందిన మహేందర్ , మాగాం గ్రామానికి చెందిన రెండవ సారి సర్పంచ్ గ ఎన్నికైన అప్పాల రాకేష్ స్వామి గారికి, సిద్దూర్ గ్రామానికి చెందిన మల్లేపు సుధాకర్ , అలాగే 22 సంవత్సరాల వయస్సులోనే సర్పంచ్ గ ఎన్నికైన సర్పంచ్ లకు మహిషాపట్టణానికి చెందిన కాసరోల్ల ప్రవీణ్,చొప్పరి వెంకటేష్, బండారి దిలీప్ స్వామి, రాజు. వారి వారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

74వ ఐపిసి ఎగ్జిబిషన్ బెంగళూరుకు బయలుదేరిన మూన్ రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ కాలేజ్ విద్యార్థులు

( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ :మూన్ రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ డాక్టర్ బి.రాజ్ కుమార్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో 74వ ఐపిసి ఎగ్జిబిషన్ బెంగళూరుకు మూడు రోజుల జరిగే సెమినార్ లో షాద్నగర్ నుండి మూన్ రే ఫార్మసీ కాలేజ్ ఫ్యాకల్టీ సలీం, అర్చన, వందన, 22 మంది విద్యార్థిని, విద్యార్థులు బయలుదేరారు. ఈ సెమినార్ లో అన్ని రాష్ట్రాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్త రాయుడు స్వామికి గంగవరంరాజేష్ పుట్టినరోజు సందర్భంగా విరాళం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం కమలపాడు పంచాయతీలో స్వయంభుగా వెలసిన శ్రీ.లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి (కొత్త రాయుడు స్వామి) ధ్వజస్తంభం పునర్నిర్మాణానికి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని మన వార్తాపత్రికల్లో రావడం జరిగింది దీనికి స్పందనగా కీర్తిశేషులు గంగవరం ప్రభాకర్, సుధామని, కుమారుడు గంగవరం రాజేష్, జ్యోతి, లాలిత్య, మౌనిక కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక లక్ష పదకుండువేల నూట పదహారు రూపాయలు రాజేష్ పుట్టినరోజు

Scroll to Top