PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికల సమయంలో కాదు… ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలి. : భూతరాజు దశరథ, మున్సిపల్ వైస్ చైర్మన్.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 26 .చండూర్ పట్టణం 8వ వార్డు కౌన్సిలర్‌గా ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించి, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భూతరాజు దశరథ గారు పదవిలోకి వచ్చిన వెంటనే గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం విశేషంగా నిలిచింది.తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు వంటి సమస్యలతో పాటు కాంగ్రెస్ పార్టీ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశ పరువు తీసేలా కాంగ్రెస్ నిరసనలు: అల్లూరి పద్మ విమర్శ

పయనించు సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మిడివరం గ్రంధి నానాజీ ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన తీరుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి పద్మ వర్మ మండిపడ్డారు. సోమవారం ఆమె పాలకొల్లులో మాట్లాడారు. 80 దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం దేశ ప్రతిష్ఠను దిగజార్చడమేనని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ వేదికలపై దేశ పరువు తీయడం సరికాదని ఆమె హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అజీం ఖాన్ పార్ధీవ దేహనికి ఎమ్మెల్యే కోరం కనకయ్యనివాళి

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :మున్సిపాలిటి పరిధిలోని 4వ వార్డుకు చెందిన అజీం ఖాన్ గుండెపోటుతో మరణించగా వారి స్వగృహనికి వెళ్ళి పార్ధీవ దేహనికినివాళి అర్పించిన ఇల్లందు శాసన సభ్యులుకోరం కనకయ్య వారి వెంట స్ధానిక కౌన్సలర్ MD ఖుష్బూ మునావర్,మాజీ మున్సిపల్. చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావు , 10వ వార్డు కౌన్సలర్ మెరుగు కార్తీక్,నాయకులు బోళ్ళ సూర్యం,అజాం,దండుగుల శీవ తదితరులు ఉన్నారు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశీస్సులు

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే షాద్ నగర్ నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్ధారం గ్రామ ఆదివాసిగిరిజనుల పోడు సమస్యను వెంటనే పరిష్కరించాలి.

ఐటీడీఏ పీవో కి వినతి పత్రం ఇచ్చిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి. వెంటనే చర్యలు చేపడతామని చెప్పిన పిఓ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: మండలం సిద్ధారం గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా పోడు భూమి సాగుచేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి మరి కొంత మందికి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారు ఎంతో కాలం నుండి పంటలు వేసుకొని

Scroll to Top