PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో మరికొన్ని పరిశ్రమలు సంక్రాంతి నాటికి ప్రారంభం

ఫుడ్ పార్క్ పురోగతి పై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కల్సి మంత్రి తుమ్మల సమీక్ష పయనించే సూర్యుడు డిసెంబర్ 16( పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :ఫుడ్ పార్క్ లో 615 కోట్లు ఆక్వా ప్రాజెక్ట్ పెట్టుబడులు పెట్టనున్న దీపక్ నెక్స్ జెన్ గ్రూఫ్ బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ కు రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల 2016 లో శంకుస్థాపన గత ప్రభుత్వంలో పడావు పడ్డ ఫుడ్ పార్క్ .రోడ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ జవాన్ గుర్రపు రాజన్న ఆకస్మిక మృతి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సొర్సింగ్ జవాన్ గా పని చేస్తున్న గుర్రపు రాజన్న ( 55 ) ఆకస్మికంగా మృతి చెందారు. నిత్యం మాదిరిగానే ఉదయం డ్యూటీ కి వచ్చిన ఉద్యోగి చాతిలో నొప్పిగా ఉందని తోటి ఉద్యోగులకు చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెల్లిన అతను ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. జవాన్ మృతి

తెలంగాణ, వైరల్ న్యూస్

సిడ్నీ ఘటనలో హైదరాబాద్ పాత్రపై భద్రతా సంస్థల పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ :ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్‌ లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్‌లో తన కుమారుడు నవీద్‌ అక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్‌ అక్రమ్‌ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. సాజిద్‌ అక్రమ్‌ దగ్గర భారత పాస్‌పోర్ట్‌ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్‌ స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు.సాజిద్‌ కుటుంబసభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్‌

తెలంగాణ, వైరల్ న్యూస్

ముఖ్య భేటీతో రేవంత్ రెడ్డి రాజకీయ సంచలనం సృష్టిస్తున్నారా?

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి అందజేశారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను ఆమెకు వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని కలిసిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి. పద్మ జగన్,వార్డ్ సభ్యులు.పాపన్నపేట

.డిసెంబర్.15(జనంన్యూస్) మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని సోమవారం వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో మర్యాదపూర్వకంగాకలిశారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి.పద్మ జగన్ ను వార్డ్ సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Scroll to Top