PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని కలిసిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి. పద్మ జగన్,వార్డ్ సభ్యులు.పాపన్నపేట

.డిసెంబర్.15(జనంన్యూస్) మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని సోమవారం వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో మర్యాదపూర్వకంగాకలిశారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి.పద్మ జగన్ ను వార్డ్ సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం మాముడూరు,తూర్పుపల్లిరైతు సేవా కేంద్రం నందు మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది

తెలంగాణ

16 మంది మావోయిస్టులు అరెస్ట్.. ఏకే 47, రెండు ఇన్సాస్‌ ఆయుధాలు స్వాధీనం

పయనించే సూర్యుడు న్యూస్ :కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. సిర్పూరు మండలంలోని పెద్దదోబలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పెద్దదోబకు చేరుకొని కూంబింగ్ చేపట్టారు. ఈ మేరకు ఓ పూరి గుడిసెలో నట్టిన దాదాపు 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పట్టుబడిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మావోయిస్టుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ స్థాయి కబడ్డి పోటీలకు తండ క్రీడా క్రీడాకారిణి ఉష

పయనించే సూర్యుడు గాంధారి 17/12/25 జాతీయ స్థాయి ఎస్జీఫ్ అండర్ 17 బాలికల కబడ్డి పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం కు చెందిన బానోత్ ఉష ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు,గుడివెనక తండ గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ విఠల్, మంగతీ బాయిల రెండవ కూతురు ఉష స్తానిక పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటుంది, క్రీడల్లో చురుకుగా కనబడటంతో వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ ప్రత్యేక శిక్షణ

తెలంగాణ, వైరల్ న్యూస్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ :నిరసనలు, హెచ్చరికల మధ్యనే హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7.2 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను

Scroll to Top