PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబం గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం

…రుద్రూర్, డిసెంబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని అంబం బీజేపీ పార్టీ గ్రామ సర్పంచ్ గా కుర్లెపు గంగాధర్ గెలుపొందడంతో,రుద్రూర్ మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ కుర్లెపు గంగాధర్ కు రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు ప్రకాష్ పటేల్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నగర సందర్శన

పయనించే సూర్యుడు న్యూస్ :లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, ఫుడ్‌బాల్ లెజెండ్ మెస్సీ మధ్య జరగనున్న ఫుడ్ బాల్ మ్యాచ్‌ను ఆయన వీక్షించనున్నారు. అర్జెంటీ ప్రముఖ క్రీడాకారుడు మెస్సీని కలవనున్నారు రాహుల్ గాంధీ. మెస్సీతో సీఎం రేవంత్ ఆటను తిలకించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా 5వ వార్డ్ నెంబర్ గా నీలా భాస్కర్ నాయక్

తమకు ఓటు వేసి గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదవ వార్డ్ నెంబర్ గా మూడవత్ నీలా భాస్కర్ నాయక్ గెలుపొందడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ…. తమపై నమ్మకంతో తమకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వాడొక అభివృద్ధికి మరియు వార్డు ప్రజలకు ఎల్లవేళలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి కు సన్మానం

సన్మానించిన కడియాల కుంట తండా వార్డ్ నెంబర్ తవ్ సింగ్ మరియు యువకులు ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ( చింటూ ) కడియాల కుంట తండా ఒకటో వార్డ్ నంబర్ తావుసింగ్ నాయక్ మరియు తండా యువకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకల్ గైడ్ రిపోర్టర్ నరేందర్ నాయక్ మరియు రాజు నాయక్, రాత్లావత్ రమేష్ నాయక్, తావుసింగ్ నాయక్ ( రాజా ), రమేష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లి మండలంలో ఎన్నికల నియమాలు కఠినంగా అమలు – ఉల్లంఘనలకు కఠిన చర్యలు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 12( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తంగళ్ళపల్లి మండలంలో ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. తేదీ 12-12-2025 సాయంత్రం 05:00 గంటల నుంచి 13-12-2025 సాయంత్రం 05:00 గంటల వరకు – ఇతర గ్రామాలకు చెందిన కొత్త వ్యక్తులు తంగళ్ళపల్లి మండల పరిధిలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఎన్నికల

Scroll to Top