PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గార్లఓడ్డులో కాంగ్రెస్ ప్రచార ఉత్సాహం

పయనించే సూర్యుడు డిసెంబర్ 12 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సర్పంచ్ అభ్యర్థి భూక్య నర్సి లాలు ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్ నాయకులు గార్లఓడ్డు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూకుడు మీద సాగుతోంది. గ్రామంలోని మార్గాలన్నీ సందడి చేస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా ర్యాలీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విధానాలను పరిచయం చేస్తూ, తమ అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు.కాంగ్రెస్ పార్టీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా 5వ వార్డ్ నెంబర్ గా నీలా భాస్కర్ నాయక్

తమకు ఓటు వేసి గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదవ వార్డ్ నెంబర్ గా మూడవత్ నీలా భాస్కర్ నాయక్ గెలుపొందడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ…. తమపై నమ్మకంతో తమకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వాడొక అభివృద్ధికి మరియు వార్డు ప్రజలకు ఎల్లవేళలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్గపోరు ఉన్నా ఆధిపత్యం మిన్న…..

బ్రహ్మయ్య వర్గాన్ని టార్గెట్ చేసిన అధికార వర్గం పంచాయతీ లో బ్రహ్మయ్య వర్గానికి తిరుగులేని ఆధిపత్యం – మండల కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన తుళ్లూరి బ్రహ్మయ్య పయనించే సూర్యుడు, డిసెంబర్ 12, అశ్వాపురం . అశ్వాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో వర్గ పోరు ఉన్న తుళ్లూరి బ్రహ్మయ్య వర్గం పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం చూయించి మండల కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా మారింది. అశ్వాపురం పంచాయతీలో 16 వార్డులు 1 సర్పంచ్ కు 15 వార్డులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పంచాయతీ ఎన్నికలలో కోడ్ ఉల్లంఘించిన ఉపాధ్యాయ సంఘం పిఆర్ టి యూ..

పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 12. రాజకీయ పార్టీ అభ్యర్థి కోసం స్పష్టమైన ప్రచారం లేదా మద్దతు ఇవ్వడం ఎన్నికలలో అది కోడ్ ఉల్లంఘన అని నిబంధనలు చెబుతున్నాయి అశ్వాపురం గ్రామపంచాయతీలో బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి చందు నాయక్ పోటీ చేస్తుండగా ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోసం పలు రాజకీయ పార్టీలతో పాటు ఉపాధ్యాయ సంఘం అయినా పిఆర్టియు మద్దతు తెలపడం కూడా కోడ్ ఉల్లంఘనేనని ఆ పార్టీపై మిగతా ఉపాధ్యాయ సంఘాలు అధికార

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లెల్ల ఎక్స్ రోడ్ వద్ద దుబ్బాక రజిత రమేష్ ప్రచారం సందడి – బ్యాలెట్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుకు ప్రజల మద్దతు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 12( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లెల్ల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుబ్బాక రజిత రమేష్ ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతోంది.బ్యాలెట్ నెంబర్ 3 – బ్యాట్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ రజిత రమేష్ నిర్వహించిన ప్రచారానికి ఈరోజు జిల్లాల ఎక్స్ రోడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.ప్రజాసంచారం సందడిగా మారిన

Scroll to Top