PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మగ్గంవర్క్ తో మహిళలకు చేయూత పిడి

” పయనించే సూర్యుడు డిసెంబర్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు మగ్గం వర్క్ . ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వర్క్ ఎంతగానో దోహదపడతాయని డిఆర్ డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజకుమారి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన చేజర్ల వెలుగు కార్యాలయం లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ యస్ఇటిఐ గ్రామీణస్వయం ఉపాధి శిక్షణ సంస్థ వెంకటాచలం నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ ను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హిందూ స్మశాన వాటికు మరమ్మత్తులు

పయనించే సూర్యుడు డిసెంబర్11 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంటిడిపి రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు , టిడిపి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు చొరవతో సొంత నిధులతో హిందు స్మశాన వాటికు మరమ్మత్తులు చేయించారు. ఏళ్ల తరబడి కంపచెట్లతో పిచ్చి మొక్కలతో ఉన్న స్మశాన వాటికకు చప్పిడి సోదరులు మరమ్మతులు చేయించడం వలన సుండుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, జగదీష్ స్వామి టిడిపి నాయకులు చంద్రశేఖర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గురిగింజకుంట నరసమ్మ దశదిన కార్యక్రమంలో గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్11 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం గురువారం రామాపురం మండలం రాచపల్లి గ్రామం బీదవాండ్లపల్లికి చెందిన గురిగింజ కుంట బసినాయుడు గారి ధర్మపత్ని అయిన *గురిగింజ కుంట నరసమ్మ చిత్రపటానికి** నివాళులర్పించి టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా గురిగింజకుంట భాస్కర్ నాయుడు, కోటికే సుబ్బరామప్ప నాయుడు, గాండ్లపెంట మండల కన్వీనర్ వై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ శాసనసభ్యులు శ్రీ జీ. విఠల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ముధోల్ మండలంలోని విట్టోలి తండా సర్పంచ్ రాథోడ్ జయశ్రీ కాంతారావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి మాజీ శాసనసభ్యులు నివాసంలో ముధోల్ మండలంలోని విట్టోలి తండా గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోబడిన జయ శ్రీ కాంతారావు మరియు వార్డు సభ్యులు పవర్ పాండు,పవర్ రాజేష్,జాదవ్ సంతోష్, రాథోడ్ శంకర్, మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ని కలవటం జరిగింది. విఠల్ రెడ్డి మాట్లాడుతు వారికీ శుభాకాంక్షలు తెలియచేసి గ్రామ అభివృద్ధి నిరంతరం కృషి చేయాలనీ కోరారు.వారితో పాటు గ్రామస్తులు రాథోడ్ పాండు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మధ్వార్ గ్రామాభివృద్ధికి చిత్త శుద్ధితో కృషి చేస్తా సర్పంచ్ అభ్యర్థి సక్రమొల్ల నరసింహ

/పయనించే సూర్యుడు// డిసెంబర్11 మక్తల్//మధ్వార్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే గ్రామ సమగ్రాభివృద్ధికి చిత్త శు ద్ధితో కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి సక్రమొల్ల నరసింహ స్పష్టం చేశారు మక్తల్ మండల పరిధిలోన మధ్వార్ గ్రామంలో గురువారం ఇంటింటికి తిరిగి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన

Scroll to Top