PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తున్న ఏలూరు కేశవ చౌదరి

పయనించే సూర్యుడు జనవరి 7( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన రీ–సర్వే ప్రాజెక్టు పట్టాదారు పాసుపుస్తకాలను, నెల్లూరు జిల్లా కలెక్టరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, సూచనల మేరకు బుధవారం నాగులవెల్లటూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో చేజర్ల మండల తహశీల్దారు, ఆర్ మస్తానయ్య అధ్యక్షతన మండల రెవెన్యూ ఇన్ స్పెక్టరు ల స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కేశవ చౌదరి చేతుల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనక్కి వెళ్ళింది

పయనించే సూర్యుడు జనవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పేరుకే మున్సిపాలిటీ కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ముఖచిత్రం పంచాయతీ లాగా మారిపోయింది అనీ సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు,సూళ్లూరుపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీ అయినా మొదటిలో పేటలో అభివృద్ధి మొదలైంది , వీధులు, వీధి రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ కాలవలు C

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసాలో బుధవారం– ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. ప్రతీ ఫిర్యాదు పై తక్షణ స్పందన పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే విజయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన..

పయనించే సూర్యుడు న్యూస్ తేదీ 7 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండలం పెద్దదన్వాడ గ్రామానికి చెందిన మాజీ గ్రామ పరిపాలన అధికారి Dk మోహన్ రావు మరణించడం జరిగింది .విషయం తెలిసిన వెంటనే ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని పూలమాల వేసి, కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి

జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన మంత్రి రవి గోరంట్ల నరసయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి వారి వెంట మాజీ గ్రామ అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ నాయకులు గుర్రం రవీందర్ ముంజల నాగరాజు బగ్గి రమేష్ తరున్ గోపి కరుణాకర్ రంజిత్ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు….

Scroll to Top