PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామంలో జోరుగా కొనసాగుతున్న సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ప్రచారం

విజయం వైపు బానోతు సదర్ లాల్ పయనం ఊపందుకున్న రాజకీయ వేడి పయనించే సూర్యుడు అశ్వాపురం,డిసెంబర్ 9 : మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం గ్రామంలో ఫుట్ బాల్ గుర్తు బనోత్ సదర్ లాల్ జోరుగా ప్రచారం కొనసాగించారు అశ్వాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఫుట్ బాల్ గుర్తుకే ఓటు వేయాలి అంటూ నినాదాలు ఇస్తూ సర్పంచ్ అభ్యర్థిని కచ్చితంగా గెలుచుకోవాలని, స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకోగల అనుభవజ్ఞుడు, అధికార పార్టీ నుండి గ్రామాభి వృద్దికి నిధులు తేగలిగిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

పయనించే సూర్యుడు డిసెంబర్ 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బుధవారం జిల్లా కేంద్రానికి సంతకాల సేకరణ ప్రతులుమెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, ప్రజల మద్దతుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో పలు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ జాదవ్ సంతోష్ కు వినతి పత్రం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి కిసాన్ గల్లీలో, గట్టు మైసమ్మ గల్లీలో, గోపాల్ నగర్ గల్లీలో నెలకొన్న విద్యుత్ దీపాలు పాడైపోయిన సమస్య గోపాల్ నగర్ హనుమాన్ మందిరం ముందర లైట్ ఫోల్ నంబర్ GNT/2-26,GNT/2-27 గల రెండు ఫోల్లకు విద్యుత్ దీపాలు పాడైనాయి, అలాగే కిసాన్ గల్లీలో కూడ విద్యుత్ దీపాలు పాడైపోయయని ఆఫోల్ల నంబర్ PGT/1-33,RRT/9, కిసాన్ గల్లీ, నేతాజీ నగర్ హనుమాన్ మందిరం ముందర గల గల సెంట్రల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల పరిశీలించిన ఎంఈఓ

పయనించే సూర్యుడు డిసెంబర్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం గొల్లపల్లి తూర్పు కాలనీ ప్రాథమిక పాఠశాలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి డి మస్తానయ్య పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల తేలికపాటి వర్షాలు వచ్చిన విద్యార్థి విద్యార్థులు నేల కూర్చుని చదువుకునే పరిస్థితి కూడా లేదని పై స్లాబ్ నుండి బ్లేచ్లు ఊడి విద్యార్థి విద్యార్థులు పై న పడతాయని తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి తెలిపారు స్పందించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనుమతి లేకుండా ప్రచారం – రెండు ఆటోలు సీజ్ చేసిన అధికారులు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 09( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో సోమవారం ఒక సర్పంచ్ అభ్యర్థి అనుమతి లేకుండానే రెండు ప్రచార ఆటోలతో గ్రామంలో మైకుల ద్వారా తమకు ఓటు వినతి చేస్తూ ప్రచారం నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.ఎన్నికల నియమావళి

Scroll to Top