PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి తాసిల్దార్ విన్నపం ఏమనగా శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి హ్యాండ్లూమ్ కో ఆపరేషన్ సేల్ సోషల్ సిటీ లిమిటెడ్ ద్వారా అసంఘటిత చేనేత వృత్తి కార్మికులకు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను విక్రయించుటకు వారికి ఉత్పత్తులను వారి సమస్యలను వారి పరిష్కరించుకుంటూ వారే శ్రమ తగ్గట్లుగా ప్రభుత్వం నుంచి పథకాలను లద్ది పొందేటకు సామాజికంగా ఆర్థికంగా లబ్ధి పొందడానికి సంఘాన్ని మరియు సంస్థలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలకు సిద్దమైన సుండుపల్లి మండలం ఉపాధ్యాయుల టీమ్

పయనించే సూర్యుడు డిసెంబర్8 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి ఉపాధ్యాయుల మండల స్థాయి క్రికెట్ పోటీలను మండల విద్యాశాఖధికారి వెంకటేష్ నాయక్ గారు మరియు రాయవరం హైస్కూల్ హెచ్ఎం అమృనాయక్ మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరిఫుల్లా గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పోటీలను రెండు టీములుగావిభజించి ఒకటి స్కూల్ అసిస్టెంట్స్ టీమ్ గాను, రెండో టీం ఎస్ జి టి టీచర్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది అందులో హోరాహోరిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపిరెడ్డి నగర్ శ్రీ మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థాన కమిటీ కొత్త అధ్యక్షుడిగా అల్లం రమేష్ యాదవ్ నియామకం

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శ్రీ మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థాన కమిటీ కొత్త అధ్యక్షుడిగా అల్లం రమేష్ యాదవ్ ని నియమించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి నగర్ కాన్టిస్టడు అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి రమేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆకుల వెంకటస్వామి, ప్రధాన అర్చకులు ప్రకాశ్ రావు, వెంకటేశు, ప్రభాకర్ చైర్మన్, భూపాల్ రెడ్డి వైస్ చైర్మన్, రాజి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామి గుడిలో బిక్ష ఏర్పాటు చేసిన ఎం.పీ.పీ ఉమాదేవి, బొంబాయి రమేష్ నాయుడు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి గుడిలో గ్రామోత్సవం సందర్బంగా భక్తాదులకు మధ్యాహ్న బిక్ష ఏర్పాటు చేసిన ఎస్. ఈ.సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, ఎం.పీ.పీ.ఉమాదేవి మొదటగా గుడిలో పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నప్రాసదాలకు టెంకాయకొట్టి మధ్యాహ్న బిక్షప్రారంభంచిడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎం.పీ.టీ.సీ.సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, గొడ్డుమర్రి రామమోహన్, అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెంరెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేనే రాజు నేనే మంత్రి.. నేను చెప్పిందే వేదం..

పయనించే సూర్యుడు డిసెంబర్ 8(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న స్పందించి ని అధికారులు సొమ్ము లేక ఆరోగ్యం బాగాలేక ప్రభుత్వ ఆసుపత్రి కి వస్తే ఇంత నీచంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆసు పత్రి ఉద్యోగుల తంతు నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పిందే వేదంఅంటున్న వెంకటరమణ అనే డేటా ఆపరేటర్…సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీరు ఇలా ఉన్నది ఈ వైద్యశాలలో డాక్టర్లు

Scroll to Top