PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ…అంబేడ్కర్ దేశంలో అంటరానితం,కుల వివక్ష నిర్మూలన కొరకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల లో ఘనంగా అంబేద్కర్ 69వ వర్ధంతి

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య ) దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు, భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వర్ధంతి వేడుకలు సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ సెంటర్లో వెలసి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు.అర్పించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బి .వీర రాఘవరెడ్డి దళిత నాయుకులు ఎర్రగుంట పెంచలయ్య. మన్నేపల్లి తిరుపతయ్య. ఆత్మకూరు. గణేష్. ఆర్.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి ఇంద్రధనస్సు పథకాలు దివ్యాంగుల అభివృద్ధికి దోహదం చేస్తాయి: మంత్రి ఫరూక్.

పయనించే సూర్యుడు డిసెంబర్ 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మంత్రి ఫరూక్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య రాష్ట్ర న్యాయ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఎన్.ఎండి. ఫరూక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: మంత్రి ఫరూక్ నంద్యాల: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ గారు శనివారం నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందరికీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రచారం లో దూసుకుపోతున్న సదర్ లాల్…

ఉదయాన్నే మార్నింగ్ వాక్ ప్రచారం.. 75 ఏళ్ళ వయసులో కూడా కుర్రోళ్ల కి మించి తనదైన స్టైల్లో ప్రచారం…. పయనించే సూర్యుడు, అశ్వాపురం,డిసెంబర్ 6 మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ధి బానోతు సదర్ లాల్ ప్రచారం లో తన దైన స్టయిల్లో దూసుకుపోతున్నారు, పొద్దు పొద్దున్నే పంచాయతీలో గల ప్రతీ వీధికి తిరిగి ఓటర్లను కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని మీ సమస్యలకు పరిష్కారం నా

Scroll to Top