PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ అభ్యర్తి నామినేషన్ దాఖలు….

//పయనించే సూర్యుడు// //డిసెంబర్6 మక్తల్// మక్తల్ మండల కేంద్రంలో మద్వార్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సాకిరేమోళ్ళ నరసింహ శుక్రవారం రోజు లింగంపల్లి సెంటర్లో నామినేషన్ ధాఖలు చేశారు.ఈ సందర్బంగా అభ్యర్థి నరసింహ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు గ్రామ అభివృద్ధికి పాటు పడతానని నా సాయ శక్తుల కృషిచేస్తానన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు . గ్రామ ప్రజలు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమం లో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో విజయాలు సాధించిన ఏర్గట్ల విద్యార్థిని

పయనించి సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పద్మశాలి ముద్దుబిడ్డ జక్కని వైష్ణవి రాష్ట్రస్థాయి నిర్వహించిన నాటిక విభాగంలో రెండవ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతులకు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణచారి గురువారం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లిదండ్రులు గురువులు విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 5 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ సమావేశం నకు హాజరై ప్రాముఖ్యత గురించి ప్రసంగిస్తున్న మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య మాట్లాడుతూ బాల బాలికలు గురువులపై భక్తిశ్రద్ధలతో మెలుసుకోవాలని అప్పుడే ప్రయోజకులు అవతారని అన్నారు ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ, టిడిపి సీనియర్ నాయకులు రుద్రమ నాయుడు, ఉపాధ్యాయులు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా నూతన SDPO రాజేష్ మీనా, IPS

భైంసా కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన SDPO రాజేష్ మీనా పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి భైంసా నూతన SDPO గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ మీనా, IPS భైంసా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమై డ్యూటీ నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా, చురుకుగా పనిచేయాలని సూచించారు.తర్వాత భైంసా పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలైన కోతి దేవుని ఆలయం,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్లమండలంలో 133 నామినేషన్లు స్వీకరణ

మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ డిసెంబర్ 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలపరిదిలోని గ్రామ పంచాయతీలకునామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగిసింది . ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 26 మంది ,వార్డు సభ్యులు గా 107మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో తెలిపారు.సర్పంచుల, వార్డసభ్యుల నామినేషన్ల వివరాలు: బట్టాపూర్6,4; దోంచందా 3,4;గుమ్మిర్యాల్2,7; నాగేంద్రనగర్ 1, 6;తాడ్పాకల్ 2, 7;తాళ్ళరాంపూర్4,16; తొర్తి 4,21; ఏర్గట్ల

Scroll to Top