PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని పలు మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షం తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నష్టపోయిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే పటేల్ నిన్న ఈదురు గాలులతో వర్షం వడగల్లు కురవడంతో నియోజకవర్గంలో మొక్కజొన్నఇతర పంటలు వేసిన రైతాంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే అదు కోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ డిమాండ్ చేశారు. తానూర్ మండలం లోని ఎల్వత్ లో నష్టపోయిన మొక్కజొన్న, జొన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలిచిన కాసాల జనార్దన్ రెడ్డి.

కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూఅండగా ఉంటాకాసాల జనార్దన్ రెడ్డి . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 24. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్ల వెంకన్న ఉపాధి కోసం, తన వ్యాపార అవసరాల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జనార్దన్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సోమవారం వెంకన్నకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు,ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండూరు ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు.

వార్డు మెంబర్లకు దిశా నిర్దేశం చేస్తున్న ఎంపీడీవో యాదగిరి. పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 24. చండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు చండూరు మండల ఎంపీడీవో బి యాదగిరి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. తెలంగాణలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం, విధులు మరియు బాధ్యతలపై ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వార్డు సభ్యుల అధికారాలు, గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగం, మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుమ్మెర గ్రామ బిసిలపై దాడిని ఖండించిన బిఎస్పీ!!

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి అడ్వకేట్ జగన్ మోహన్ బిఎస్పీ నిర్మల్ జిల్లా అద్యక్షులు ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బహుజనుల ప్రాణాలకు రక్షణ లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ విమర్శించారు.కుమ్మెర గ్రామ బిసిలపై దాడిని తీవ్రంగా దండించిన బిఎస్పీ.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట

కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మొదటి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అందజేసిన సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఈనెల 26 నుంచి 27 28. తేదీలలో షాద్నగర్ పట్టణంలోని శ్రీ సేవాలాల్ మహారాజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి షాద్నగర్కు సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు మొదటి ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ

Scroll to Top