PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ లో ట్రైనింగ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తున్న ఎన్ ఎస్ యు ఐ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ బాల్కొండ నియోజవర్గం భీంగల్ మున్సిపల్ పరిధిలో భీంగల్ మున్సిపల్ కమిషనర్ కి నిజామాబాద్ జిల్లా ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు సయ్యద్ రహమాన్ కలిసి భీంగల్ పట్టణంలోనీ కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినీలు నీళ్లు లేక చాలా బాధలు పడుతున్నారు. కనీసం స్నానం చేయడానికి కానీ, వాష్రూమ్లో గాని, ప్లేట్ల శుభ్రం కోసం గాని పాఠశాల ఆవరణలో నీటి సదుపాయం లేక నానా ఇబ్బందులు పడుతున్న […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి మంత్రి ఆనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండేపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థి నిశాంక్‌ రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక

పయనించే సూర్యుడు, డిసెంబర్ 05( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ మండేపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎన్. నిశాంక్ ఉమ్మడి కరీంనగర్ ఎస్ జి ఎఫ్ గేమ్స్ ఫైనల్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 38 పరుగులు, బౌలింగ్‌లో మూడు వికెట్లు సాధించి రాజన్న సిరిసిల్ల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఫైనల్ మ్యాచ్‌లో తన మెరుపు ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నిశాంక్, రేపు భద్రాచలం‌లో జరగనున్న

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు – మంత్రి ఎన్.ఎండి. ఫరూక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ నంద్యాల,పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ రోజు నంద్యాల మండలం, చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “మెగా పేరెంట్స్-టీచర్స్

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపాధ్యాయులది విద్యార్థులది గొప్పఅవినావభావ మంత్రి ఆనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను,

Scroll to Top