PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాఠశాల విద్యార్థులకు 110 స్టీల్ ప్లేట్ల పంపిణీ.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 5( శర్మా ష్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రంలోని నంబర్ వన్ పాఠశాలలో శుక్రవారం సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఎస్‌బీఐ శాఖలో అకౌంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వర యాడికి విద్యార్థులకు 110 స్టీల్ ప్లేట్లు అందజేశారు.ఈ సందర్భం గా ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మధ్యా హ్న భోజన పథకంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘంటసాల స్వరం దేవుడిచ్చిన వరం.ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

జనం న్యూస్ డిసెంబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుగు నేల ఉన్నంత కాలం ప్రతి ఇంట ప్రతి వేదిక ప్రతి గుడిలో ఘంటసాల పాటలు మారుమ్రాగుతూనే వుంటాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. ఘంటసాల స్వరం దేవుడిచ్చిన వరం, ఘంటసాల పాటలు అజరామరం అని ఆయన కొనియాడారు. శుక్రవారం సీనియర్ పాత్రికేయులు బి. వెంకటేశ్వర్లు తల్లి బి. కృష్ణమ్మ స్మృత్యర్థం, ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలను కూకట్ పల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ ఉపాధ్యాయుడి గొప్ప నిర్ణయం: విద్యకు ఆదర్శం!

పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం టిడిపినాయకులు మాలెపాటి శివరామ్ నాయుడు మాట్లాడుతూ, “జిల్లేడు మంద హైస్కూల్లో ప్రభుత్వ గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న శ్రీ నాగేశ్వరరావు ఈరోజు మనందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచారు. తమ కూతురు జ్యోతిని సుండుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే మూడో తరగతి చదివించాలనే ఆయన నిర్ణయం చాలా గొప్పది. ఆయన ఆర్థికంగా స్థితిమంతులే అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని బలంగా నమ్మి, సొంత బిడ్డను అదే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న రమేష్ నాయుడు

పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమాల్లో భాగంగా సుండుపల్లి మండల కస్తూర్బా గాంధీ పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి చప్పిడి మహేష్ నాయుడు మండల టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి కస్తూర్బా గాంధీ విద్యార్థినిలు,ఉపాధ్యాయురాలు మార్షల్ డ్రిల్ లో ఘన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ‌మున్సిపల్ కార్యాలయం లో ఖాళీ కుర్చీలు ఒక ఉద్యోగి కూడా ఆఫీసులో లేరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్న వంటి ఉద్యోగులు ఎవరు కూడా సామాన్య ప్రజలకు అందుబాటు లేరు ఒక పక్కన దిత్వా తుఫాను ప్రభావం వల్ల ప్రజల అవస్థలు పడుతుంటే సమయ పాలన పాటించని అధికారి యంత్రాంగం, ఈరోజు 2.45 నిమిషాలక సమయంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ మరికొందరి ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యానికి వెళ్తే.

Scroll to Top