PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దందాలకే దందా ఈ భూ దందాని అరికట్టేది ఎవరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీపరిధిలోని మన్నారు పోలూరు SC కాలనీ వాసి దొడ్డి సదానందం . 67/2 లో ఒక సెంటు భూమిని తన స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించారు . అప్పటి గ్రామ పంచాయతీ అందులో ప్రభుత్వ మంచి నీటి బావి‌ ని నిర్మించింది ఈ బావిలో నీళ్లు గ్రామస్తులు వాడుకునే వాళ్ళు, ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భూతాపంతో ఆ భూమి ఆ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో విజయాలు సాధించిన ఏర్గట్ల విద్యార్థిని

పయనించి సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం లోనిబాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పద్మశాలి ముద్దుబిడ్డ జక్కని వైష్ణవి రాష్ట్రస్థాయి నిర్వహించిన నాటిక విభాగంలో రెండవ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతులకు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణచారి గురువారం తెలిపారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాదెండ్ల వారి కండ్రిగలో రైతులు కష్టాల్లో ఉంటే V R O చుట్టం చూపుగా వచ్చి వెళ్ళటం ఏంటి

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామం మరోసారి తుఫాన్ దెబ్బకు చిత్తడైంది. దిత్వ తుఫాన్‌తో కురిసిన అతివృష్టి కారణంగా గ్రామ పరిధిలో 50 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీటమునిగి నాశనం అయింది. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో వరి రైతులు ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ ఈసారి మరింత తీవ్రంగా తెలిసింది.“ఏటా ఇదే దుస్థితి. మా వరి ఎలా పెరిగినా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వావిలేరులో మెగా టీచర్స్.పేరెంట్స్ సమావేశం

“పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్ 3.0 – వావిలేరు గ్రామం ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు, దేవాదాయ–ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, కిమ్స్ డైరెక్టర్ తాళ్లురి గిరినాయుడు సూచనలతో చేజర్ల మండలం, వావిలేరు గ్రామంలోని ఎంపీపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్ స్థానాలకు 24 నామినేషన్లు వార్డు స్థానాలకు 74.

పయనించే సూర్యుడు డిసెంబర్ 05 ప్ ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ఏన్కూర్ :గార్ల ఒడ్డు కాంగ్రెస్ పార్టీ తరఫున శెట్టిపల్లి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా నర్సి లాలు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందిఏన్కూర్ మండలంలో ఏడు నామినేషన్ కేంద్రాల ద్వారా గురువారం 21 సర్పంచ్ స్థానాలకు గాను 24 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలకు 74 నామినేషన్లు వచ్చాయి. నేడు (శుక్రవారం) చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్

Scroll to Top