బాధిత కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చేయూత
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి. భైంసా మండలం మాటేగాం గ్రామానికి చెందిన అగ్రే పోసాని గారి యొక్క ఇల్లు కరెంటు షాక్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది. పోసాని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోంస్లే మోహన్ రావు పాటిల్ వెళ్లి వారికీ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు చైర్మన్ […]




