PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చేయూత

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి. భైంసా మండలం మాటేగాం గ్రామానికి చెందిన అగ్రే పోసాని గారి యొక్క ఇల్లు కరెంటు షాక్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది. పోసాని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోంస్లే మోహన్ రావు పాటిల్ వెళ్లి వారికీ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు చైర్మన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సేవే లక్ష్యం… గ్రామాభివృద్ధే గమ్యం

గుడ్ మార్నింగ్ అంటూ తెల్లవారుజామునుంచే ప్రచారం, అలుపు సలుపు లేని చలాకీ తనం సదర్ లాల్ సొంతం పయనించే సూర్యుడు, డిసెంబర్ 4, అశ్వాపురం, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే, సమస్యలు ఓపికగా విని, పరిష్కారం కోసం పరిగెత్తే వ్యక్తి అయిన సదర్ లాల్ అని పార్టీకి కాదు ప్రజలకు ఉపయోగపడే నాయకుడిగా ముందుకొచ్చారు అని ఊరూ వాడ కొనియాడుతున్న కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు బలపర్చిన అశ్వాపురం సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్.అశ్వాపురం గ్రామంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోమల్ రాజు అచ్చి రాజు గారి పార్థివదేహానికి* నివాళులర్పించిన గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్3 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం బుధవారం ఉదయం టి సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం గుంతరాచ పల్లెకు చెందిన (సోమల్ రాజు బలరామరాజు తండ్రిగారైన) *సోమల్ రాజు అచ్చి రాజు పార్థివదేహానికి* నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు& గుట్ట బాబు కుటుంబం సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న మీకోసం కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి సోంపల్లి కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు

పయనించే సూర్యుడు డిసెంబర్3 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం జి. రెడ్డివారిపల్లి గ్రామపంచాయతీ లోని రైతు సేవా కేంద్రంలో లో “రైతన్న మీకోసం-వర్క్షాప్”, రైతులకు అవసరమయ్యే యంత్ర పరికరాలు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి గల అవకాశాలను వివరించే కార్యక్రమం లో గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ రాజేష్ తో కలిసి”, గ్రామ ప్రజలు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది తో కలిసి పాల్గొనడం జరిగింది. జి. రెడ్డివారిపల్లి గ్రామ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఐ బి ఆర్ఎస్ పార్టీయూత్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు డిసెంబర్ 3 (పొనకంటి ఉపేందర్ రావు )ఇల్లందు : బుధవారంసిపిఐ మండల శాఖ కార్యదర్శి వడ్ల శ్రీను, బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు వడ్డేపల్లి సురేష్ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై అభివృద్ధి బాటలో నడవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వడ్ల శ్రీను, సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మండల

Scroll to Top