PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రైవేట్ బస్సులు వాటిని నడిపే డ్రైవర్ల పై ఆర్టీవో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు నిర్వహించాలి

పయనించే సూర్యుడు డిసెంబర్ 3( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మండలం పరిధిలోని దవది గుంట సమీపంలో ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది ఈ బస్సు గొల్లల మలుగు గ్రామం దగ్గర ఉన్న సి బి ఎస్ టైనిటాట్స్ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంతో నడుపు తుండగా ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి పంట పొలాల్లో బోల్తా కొట్టింది ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు నలుగురు టీచర్లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆత్మకూరులో స్కూల్ వాహనాలను తనిఖీ చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు

” “పయనించే సూర్యుడు డిసెంబర్ 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి.స్కూల్ వాహన యజమానులకు ఆర్టీవో రాములు సూచనశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజనల్ బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు తన పరిధిలోని వివిధ మండలాల ప్రైవేట్ స్కూల్స్ వాహనాలను ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో నేడు ఆత్మకూరులోని ఏ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల వాహనాలను తనిఖీ నిర్వహించారు. వాహన ఫిట్నెస్ డ్రైవర్ల లైసెన్సులు వాహన అనుమతులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన…రుద్రూర్,

డిసెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్టటించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు మంగళ హారతులతో శోభయాత్ర కొనసాగిస్తూ గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ, వైరల్ న్యూస్

గుడ్ల లారీ బోల్తా – ప్రమాదం చిన్నదే కానీ గుడ్ల కోసం పెద్ద క్యూ!

పయనించే సూర్యుడు న్యూస్ :జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు పెట్టారు. జనం గుడ్ల కోసం పరుగులు పెడుతుండడంతో ఆ డీసీఎం ఓనర్ తో సహా పోలీసులు ఆ గుడ్లు ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా

క్రైమ్-న్యూస్, తెలంగాణ

మనుషుల ప్రాణాల కోసం తానే బలి అయిన కుక్క… రైల్వే స్టేషన్‌లో విషాదం

పయనించే సూర్యుడు న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కుక్క స్పాట్‌లో మృతి చెందింది.రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు

Scroll to Top