PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏటూరులో రైతన్న మీకోసం కార్యక్రమం టిడిపి మండల కన్వీనర్

” ” పనుంచి సూర్యుడు డిసెంబర్ 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఏటూరు రైతు సేవ కేంద్రం పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేజర్ల మండలం టీడీపీ మండల కన్వీనర్ షేక్.సిరాజుద్దీన్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు తెలిచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల రైతు ఉపాధ్యక్షులు ఏనుగు.రఘురామి రెడ్డి మరియు ఏటూరు పంచాయతీ టీడీపీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏనోట విన్నా సదర్ లాల్ జయ జయ ధ్వానాలు

తెల్లవారు జామున మార్నింగ్ వాక్ తో మొదలు పెట్టి రాత్రి వరకు ప్రచారం. నాయకుణ్ణి కాదు సేవకున్ని అనే నినాదం తో ముందుకు. పయనించే సూర్యుడు, డిసెంబర్ 3, అశ్వాపురం,అశ్వాపురం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సదర్ లాల్ ప్రచారంలో తనకలవాటైన ముద్రతో దూసుకు వెళ్తున్నారు.ప్రతీ వార్డు తిరుగుతూ ఇంతకు ముందు పది సంవత్సరాల అవినీతి, బంధు ప్రీతి కి ఆస్కారం లేకుండా ఏవిధంగా నైతే గ్రామంలో అభివృద్ధి చేసామో అదే అభివృద్ధి కొనసాగిస్తామని, అభివృధి నే

తెలంగాణ, వైరల్ న్యూస్

చాలా భయంకర ఘటనం: మూగబాలుడిపై కుక్కల దాడి, సీఎం వెంటనే స్పందించారు

పయనించే సూర్యుడు న్యూస్ :రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లోని  శివగంగ కాలనీలో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఈ దాడిలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిపై దాదాపుగా 10 నుంచి 15 కుక్కలు దాడి చేయటంతో నడుము, పిక్కలపై, చెవి మొత్తం ఊడిపోయింది. శివగంగ కాలనీలో  అద్దెకు ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ కుమారుడు ప్రేమ్ చంద్ పుట్టుకతో మూగవాడు. వీరు గత మూడేళ్లుగా

క్రైమ్-న్యూస్, తెలంగాణ

డివైడర్‌పై ఢీకొన్న కారు: ముగ్గురు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం (డిసెంబర్ 03)తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.కారు వేంగంగా వెళ్తూ.. అదుపుతప్పి హైవేపై డివైడర్ ను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

*పయనించే సూర్యుడు డిసెంబర్ 2 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు వాకాటి శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,

Scroll to Top