PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలనిగోడపత్రిక విడుదల.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 2(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలంలో సెంటర్ఆఫ్ఇండియన్ ట్రేడ్ యూనియన్‌ (సి.ఐ.టి.యు.) ఆధ్వర్యంలో, విశాఖపట్నంలోడిసెంబర్ 31 నుండిజనవరి4వరకు జరిగే సి.ఐ.టి.యు.18వ అఖిలభారత మహాసభలను జయప్రదంచేయాలని అంగన్వాడీవర్కర్లు, ఆశా వర్కర్లుమరియు సి.ఐ.టి.యు. నాయకులుకలిసి పోస్టర్‌నువిడుదలచేశారు.ఈసందర్భంగా సి.ఐ.టి.యు. నాయకులు,జిల్లా ఉపాధ్యక్షులుఉమాగౌడ్ మాట్లాడుతూకేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కార్మికులపైదాడిచేసే విధానాలు అవలంబిస్తున్నాయని, లేబర్ కోడ్స్‌నువెంటనేరద్దు చేయాలని,సమానపనికి సమానవేతనం ఇవ్వాలని,కనీసవేతనం నెలకుఇరవైఆరువేలు గా నిర్ణయించాల్సినఅవసరం ఉందనిపేర్కొన్నారు.అంగన్వాడీ,ఆశా వర్కర్లపైతీవ్రపని భారంపెట్టి,సరైన వేతనాలుఇవ్వకుండా ప్రభుత్వంకాలయాపన చేస్తోందనిఆయన తెలిపారు.కొత్త ప్రభుత్వాలువచ్చిన తరువాతఅంగన్వాడీ, ఆశా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

CITU రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయండి.

CITU జిల్లా కోశాధికారి జి. భాస్కర్ (పయనించే సూర్యుడు డిసెంబర్ 2 రాజేష్ దౌల్తాబాద్) CITU తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.అనంతరం CITU జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ కార్మిక,ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న CITU తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు 2025 డిసెంబర్ 7-9 తేదీల్లో మెదక్ పట్టణంలో జరుగుతున్నాయని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెచ్చులూడుతున్న ప్రాథమిక పాఠశాల

పయనించే సూర్యుడు డిసెంబర్2 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లెమండలం అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువు తున్నారు ఒక ఉపాధ్యాయురాలుపనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేక రకాల తుపానులు వెంటవెంటనే వస్తున్నవి దీనిని చూసి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాన పడిందంటే పిల్లల్ని స్కూల్కు పంపించడం లేదు దానికి తోడు ఎంఈఓ గానీ అక్కడ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుండాలు వంక పొంగి వంతెన తెగిపోవడంతో తెగిపోయిన వంతెనను పరిశీలించిన మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు

పయనించే సూర్యుడు డిసెంబర్2 అన్నమయ్య టీ సుండుపల్లె మండలం సుండుపల్లి మండలం పెద్దినేని కలవ బట్ట రాజు గారి పల్లి నుండి సుండుపల్లికి రావడానికి గుండాల వంక తెగిపోయి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని బట్ట రాజు గారి పల్లి నుండి సుండుపల్లి రావడానికి చాలా దగ్గరైన రోడ్డు మార్గమని గుండాల వంక తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని బట్ట రాజుగారి ప్రజలు సుండుపల్లి మండల టిడిపి అధ్యక్షుడు రమేష్ నాయుడు కి తెలియజేయగా వెంటనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండేపల్లి సర్పంచ్ ఎన్నికల్లో గాధగోని సాగర్ శక్తివంతంగా బరిలోకి

పయనించే సూర్యుడు, డిసెంబర్ 02( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండల కేంద్రంలోని మండేపల్లి గ్రామం ఈరోజు రాజకీయంగా కాసేపు కిక్కిరిసిపోయింది. గ్రామ సర్పంచ్ పదవికి గాధగోని సాగర్ నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. చిన్నతనం నుంచే ప్రజాసేవ పట్ల ఆసక్తి, ఒక ఉద్యమ కార్యకర్తగా సమాజ సమస్యల కోసం పోరాటం, అలాగే జర్నలిస్టుగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన

Scroll to Top